అన్వేషించండి

Shankar: 'వేల్పరి' నవలతో శంకర్ ప్లాన్, మూడు భాగాలుగా సినిమా - హీరో ఎవరంటే?

శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

'బాహుబలి' సినిమా తరువాత సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. దర్శకులు యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. సౌత్ లో ఉన్న అగ్ర దర్శకుల్లో శంకర్(Shankar) ఒకరు. ఇప్పటివరకు ఆయన ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్(Kamal Haasan)తో 'ఇండియన్2'(Indian2), రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

ఈ సినిమాల తరువాత శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తమిళ ఇతిహాస నవల 'వేల్పరి'ని వెండితెర మీదకు తీసుకురానున్నారు శంకర్. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. నిజానికి రణవీర్ సింగ్ తో 'అపరిచితుడు' రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. 

కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారింది. 'వేల్పరి' నవలను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఎవరూ తీయలేని విధంగా ఈ సినిమాను రూపొందించాలనుకుంటున్నారు. ఈ సినిమా ఒక విజువల్ వండర్ అవుతుందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారు. ఈ సినిమాతో యాక్షన్ సన్నివేశాల్లో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు. 

'వేల్పరి' కథ చాలా పెద్దది. మొత్తం కథని ఒకే సినిమాలో చూపించడం కష్టమవుతుంది. అందుకే దీన్ని మూడు భాగాలుగా చిత్రీకరించాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు.. మరి దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి. ప్రస్తుతమైతే శంకర్ తను కమిట్ అయిన రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.  

RC15 కోసం శంకర్ భారీ ఈవెంట్:

చరణ్ సినిమాకి సంబంధించి భారీ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు శంకర్. హైదరాబాద్ లేదా.. ముంబైలలో ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి పాన్ ఇండియా లెవెల్ లో కొందరు గెస్ట్ లను తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు అయితే కన్నడ స్టార్ యష్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథులుగా కన్ఫర్మ్ అయ్యారు. ఈ లిస్ట్ లో మరింత మంది జాయిన్ కానున్నారు. ఎవరూ ఊహించని రేంజ్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకు రాకుండానే ఈ పాన్ ఇండియా సినిమా బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. సినిమా ఓవర్సీస్ హక్కులను సుమారు రూ.15 కోట్లు పెట్టి దక్కించుకుంది ఓ సంస్థ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేట్రికల్ హక్కుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 
 

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget