అన్వేషించండి

Balakrishna Web Series : బాలకృష్ణ వెబ్ సిరీస్ - వర్కవుట్ అవుతుందా?

నట సింహం నందమూరి బాలకృష్ణ ఆహా కోసం వెబ్ సిరీస్ చేయనున్నారా? ఆ దిశగా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారా?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వెబ్ సిరీస్ చేయనున్నారా? ఆయనతో 'ఆహా' కోసం వెబ్ సిరీస్ చేసే ప్రయత్నాలు షురూ చేశారా? ఆ దిశగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్లాన్ చేస్తున్నారా? అంటే... 'అవును' అనే సమాధానం వినబడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

తెలుగు చిత్రసీమలోని నలుగురు అగ్ర కథానాయకులలో బాలకృష్ణ ఒకరు. ఆయన కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున టీవీ షోలు హోస్ట్ చేశారు. 'ఎవరు మీలో కోటీశ్వరుడు', 'బిగ్ బాస్' కార్యక్రమాలతో నాగార్జున విజయాలు అందుకున్నారు. అయితే, బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' అన్నిటికి కంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. టాక్ షోలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రికార్డులు క్రియేట్ చేసింది.
 
బాలకృష్ణను డిజిటల్ స్క్రీన్ మీదకు తీసుకు రావడం వెనుక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కృషి ఉంది. 'ఆహా' ఓటీటీలో ఆయనకు భాగస్వామ్యం ఉంది. నందమూరి కుటుంబంలో పరిచయాలు ఉన్నాయి. బాలకృష్ణను ఒప్పించిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేయిస్తే బావుంటుందనే ఆలోచన కూడా ఆయనదే అట. అల్లు అరవింద్ ప్రయత్నాలు ఫలిస్తే బాలకృష్ణను త్వరలో వెబ్ సిరీస్ లో చూడవచ్చు.

'ఆహా' ఓటీటీకి ఎక్కువ పేరు, సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకు వచ్చిన షోగా 'అన్‌స్టాపబుల్' నిలిచింది. ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఆ స్థాయిలో సెకండ్ సీజన్ వీక్షకులను ఆకట్టుకోలేదు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, జయసుధ, జయప్రద వంటి రాజకీయ, సినిమా తారలను షోకి తీసుకు వచ్చారు. యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వచ్చిన ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకున్నాయి. అందుకని, మరోసారి బాలకృష్ణతో భారీ అండ్ క్రేజీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది 'ఆహా'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో...  
ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాలకు వస్తే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత ఏదీ ఇంకా కమిట్ కాలేదు. కానీ, ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతున్న మాట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆ సినిమా ఉండొచ్చు. లేదంటే సంక్రాంతికి బాలకృష్ణతో 'వీర సింహా రెడ్డి'తో విజయం అందుకున్న గోపీచంద్ మలినేని పేరు దర్శకుడిగా మరో ఆప్షన్. 

దసరాకు ఎన్.బి.కె 108!
బాలకృష్ణ కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి వాణిజ్య హంగులతో కూడిన వైవిధ్యమైన కథాంశంతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయిక. బాలయ్యకు జోడీగా కనిపించనున్నారు. యువ కథానాయిక శ్రీ లీల కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది కూతురు తరహా పాత్ర. ఈ సినిమాను ఈ ఏడాది విజయ దశమికి థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయ దశమి బరిలో మరో సినిమా లేదు.

Also Read మోహన్ బాబు ఆశీసులతో మనోజ్ - మౌనిక పెళ్లి, పుకార్లకు చెక్ పెట్టిన మంచు ఫ్యామిలీ

టాప్ హెడ్ లైన్స్

Oh Sukumari OTT : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Shivlok Ke Kundakka Mandakka: జీ5 కిడ్స్ యూనివర్స్‌లో 'శివలోక్ కె కుండక్క మండక్క'... యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీ5 కిడ్స్ యూనివర్స్‌లో 'శివలోక్ కె కుండక్క మండక్క'... యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget