అన్వేషించండి

Mahesh At Mumbai : దుబాయ్ కాదు, ముంబైలో మహేష్ & త్రివిక్రమ్ సిట్టింగ్స్

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు ముంబైలో ఉన్నారు. త్రివిక్రమ్ అండ్ తమన్ కూడా!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) ఇప్పుడు ముంబైలో ఉన్నారు. ఇటీవల మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కోసం మహేష్ యాడ్ షూట్ చేశారు. అది ముంబైలో జరిగింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఆ షూట్ చేశారు. ఆయనతో పాటు కొంత మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి భోజనం చేసినట్లు నమ్రత సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఆ ఫోటోలో ఉన్నారు. 

దుబాయ్ వెళ్ళలేదు...
ముంబైలోనే సిట్టింగ్స్!
మహేష్, త్రివిక్రమ్ (Trivikram) కలయికలో క్లాసిక్ ఫిలిమ్స్ 'అతడు', 'ఖలేజా' వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా రూపొందుతోంది. దాని గురించి రోజుకు ఒక కొత్త గాసిప్ వినబడుతోంది. అనుకున్న విధంగా షూటింగ్ జరగడం లేదు. పైగా, బోలెడు పుకార్లు! వాటన్నిటికీ చెక్ పెట్టడానికి త్రివిక్రమ్ దుబాయ్ వెళ్తున్నారనే మాటలు వినిపించాయి. 

నమ్రతా శిరోద్కర్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టుతో మహేష్ అండ్ SSMB 28 టీమ్ దుబాయ్ వెళ్ళలేదని స్పష్టం అయ్యింది. ఆ ఫోటోల్లో త్రివిక్రమ్ అండ్ తమన్ ఉండటంతో... ముంబైలోనే డిస్కషన్స్ జరుగుతున్నాయని అర్థం అవుతోంది. ఈ మీటింగ్‌తో సినిమాపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మహేష్, త్రివిక్రమ్ మధ్య కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరపోవడం కారణంగా షూటింగ్ ఆగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ వార్తలు నిజం కాదని తెలిపాయి. మహేష్ తండ్రి కృష్ణ, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. 

సంక్రాంతి తర్వాత నుంచి మళ్ళీ షూటింగ్! 
మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అందులో బస్ ఫైట్ తీశారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. నలభై ఐదు రోజులు పాటి ఏకధాటిగా ఆ షెడ్యూల్ జరుగుతుందని, అందులో మెజారిటీ సీన్స్ అండ్ ఫైట్స్ కంప్లీట్ చేస్తారని టాక్.  

Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

తమన్ (Thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే... అతను వద్దని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఆ మధ్య సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అప్పుడే పుకార్లకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఆల్రెడీ తమన్ మూడు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. మిగతా పాటలు, నేపథ్య సంగీతం విషయంలో సిట్టింగ్స్ జరుగుతున్నాయట.   

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today May12th: మ్యాడీ గెటప్‌లో అదరగొట్టిన సూర్యనారాయణ, ఇందిరగా జీవించేసిన శ్రీలక్ష్మీ
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: మ్యాడీ గెటప్‌లో అదరగొట్టిన సూర్యనారాయణ, ఇందిరగా జీవించేసిన శ్రీలక్ష్మీ
Jagadhatri Serial Today May 12th: జగద్ధాత్రి సీరియల్: జేడీ,కేడీని చంపేందుకు అవినాష్‌ వేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? కార్తిక్‌ను కేడీ ఎలా చంపాడు?
జగద్ధాత్రి సీరియల్: జేడీ,కేడీని చంపేందుకు అవినాష్‌ వేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? కార్తిక్‌ను కేడీ ఎలా చంపాడు?
Mouni Roy Divorce: డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
Actor Ali: అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget