అన్వేషించండి

Kangana Ranaut: రామ్ లీలా మైదానంలో రావణ దహణం, సరికొత్త చరిత్ర సృష్టించిన కంగనా రనౌత్, కానీ ఓ అపశ్రుతి!

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో జరిగిన దసరా ఉత్సవాల్లో నటి కంగనా రనౌత్ కు అరుదైన గౌరవం దక్కింది. 50 ఏండ్లలో తొలిసారి ఓ మహిళ రావణ దహానాన్ని చేసింది. కానీ, ఓ అపశ్రుతి చోటు చేసుకుంది.

ప్రతి ఏటా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రధాన మంత్రి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి, లేదంటే ఎవరైనా సెలబ్రిటీ ఈ వేడుకల్లో పాల్గొని రావణ దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి వేడుకల్లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పాల్గొన్నారు.  50 ఏళ్ల చరిత్రలో ఓ మహిళా సెలబ్రిటీ రావణ దహనం చేయడం ఇదే తొలిసారి.  

రావణ దహనానికి ముందు అపశ్రుతి

రామ్ లీలా మైదానంలో రావణ దహనానికి ముందు చిన్న అపశ్రుతి జరిగింది. కంగనా రనౌత్ రావణ దహనం చేయడానికి కొద్ది సేపటి ముందు, రావణుడి దిష్టి బొమ్మ కింద పడింది. వెంటనే కమిటీ సభ్యులు అలర్ట్ అయ్యారు. వెను వెంటనే తిరిగి ప్రతిష్టించారు. ఆ తర్వాత ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కంగనా బాణం విసిరి రావణుడి బొమ్మను దహనం చేశారు.

కంగనాను ఎందుకు ఆహ్వానించారంటే?

వాస్తవానికి ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనాల్సి ఉంది. అయితే, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన చర్యలపై పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంగనా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు, తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించ నేపథ్యంలో,  ఈ సారి రావణ్ దహన్‌ కార్యక్రమానికి రామ్ లీల కమిటీ కంగనాను ఆహ్వానించింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.   

మహిళా బిల్లుకు మద్దతుగా రామ్ లీలా కమిటీ నిర్ణయం

గత నెలలో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ కమిటీ కంగనాను ఆహ్వానించినట్లు లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు సింగ్ తెలిపారు. “సినిమా స్టార్స్ తో పాటు రాజకీయ నాయకులు, ప్రతి ఏటా మా కార్యక్రమానికి వీఐపీలుగా వస్తుంటారు. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు.  అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం కూడా వచ్చారు. గత సంవత్సరం  ప్రభాస్ రావణ్ దహన్ చేశారు. 50 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేడుకలో తొలిసారి ఓ మహిళ రావణ్ దహన్ చేసింది. లవ్ కుశ్ రాంలీలా కమిటీ  మహిళలకు సమాన హక్కులను కోరుకుంటోంది. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇంకా వాళ్లు బాగా రాణించాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశం, సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది" అని సింగ్ అభిప్రాయపడ్డారు.

సంతోషం వ్యక్తం చేసిన కంగనా

ఇక రావణ్ దహణ్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసింది. “50 ఏళ్ల నుంచి వేడుక జరుగుతుంది. కానీ, రావణ్‌ దహన్‌ వేడుకను ఓ మహిళ చేయడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ఇక కంగనా నటించిన ‘తేజస్‌’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. సర్వేష్ మేవారా ఈ సినిమాను తెరకెక్కించారు. రోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget