అన్వేషించండి

Shobu Yarlagadda: సినీ ప్రేమికుల గుడ్ న్యూస్, ఒకే హీరోతో రెండు కొత్త సినిమాలు ప్రకటించిన ‘బాహుబలి’ నిర్మాత

ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ.. సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తమ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించబోయే రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

Shobu Yarlagadda New Movie: ‘బాహుమలి‘ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత శోభు యార్లగడ్డ. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా మరో రెండు సినిమాలను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మూవీ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఒకటి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‘ కాగా, మరొక మూవీ ‘ఆక్సీజన్‘. ఈ రెండు పోస్టర్లను షేర్ చేస్తూ శోభు పలు కీలక విషయాలు వెల్లడించారు.

రెండు సినిమాలను ప్రకటించిన శోభు యార్లగడ్డ

తమ నిర్మించబోయే రెండు చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కలిగించడంతో పాటు చక్కటి వ్యక్తులను సినిమా పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు శోభు యార్లగడ్డ. “మేము ఈ రెండు చిత్రాలను ప్రకటించినప్పుడు మా మదిలో చాలా ఆలోచనలు వచ్చాయి. మల్టీ టాలెంటెడ్ ఫాహద్ ఫాసిల్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రెండో ప్రాజెక్ట్ ‘ఆక్సీజన్’ కూడా చాలా అద్భుతమైనది. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకుడు శశాంక్, సిద్ధార్థని పరిచయం చేస్తున్నాం. అంతేకాదు, ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయతో కలిసి ఈ సినిమాల్లో భాగస్వామిగా ఉండబోతున్నాను. ఈ కలయిక సుదీర్ఘ ప్రయాణానికి నాందిగా భావిస్తున్నాను” అని శోభు యార్లగడ్డ వెల్లడించారు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

రెండు సినిమాలు- నాలుగు భాషల్లో విడుదల

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా త్వరలో షూటింగ్ మొలుకానున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా షూటింగ్ మొదలు కానుంది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు కన్నడలో తెరకెక్కనున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘ఆక్సిజన్’ సినిమాకు సిద్దార్థ నాదెళ్ల కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా నాలుగు సౌత్ భాషల్లో తెరకెక్కనుంది. శోభు, ప్రసాద్, కార్తికేయ నిర్మాతలుగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. నిరంజన్ దేవరమనే ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన నటీనటులతో పాటు ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలపై ప్రేక్షకలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.  

Read Also: హై యాక్షన్‌లో జాన్ అబ్రహం, అమాయక పాత్రలో తమన్నా- ఆకట్టుకుంటున్న ‘వేదా‘ టీజర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget