అన్వేషించండి

Producer Ashwini Dutt On TTD : తిరుపతిని సర్వనాశనం చేశారు - వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై అశ్వనీదత్ విమర్శలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం ఎక్కువ అయ్యిందని నిర్మాత అశ్వినీదత్ అన్నారు. ఇంకా జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. 

Producer Ashwini Dutt Shocking Comments On YS Jagan Mohan Reddy Government and TTD : ''ఇప్పుడు తిరుపతిలో జరగని పాపం లేదు. ఈ ప్రభుత్వం (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం) వచ్చిన తర్వాత... ఈ మూడేళ్ళలో తిరుపతిని స్వరనాశనం చేశారు. (ఏడు కొండల వెంకటేశ్వర) స్వామి ఎందుకు అలా చూస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు'' అని నిర్మాత సి. అశ్వినీదత్ అన్నారు.

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన సినిమా 'సీతా రామం'. ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో అశ్వినీదత్ ముచ్చటించారు. అప్పుడు రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కోసం ప్రచారం చేస్తానని అశ్వినీదత్ తెలిపారు. తనకు చంద్రబాబు అంటే అభిమానం అని చెప్పారు. అటువంటి నాయకుడు మళ్ళీ రాలేదన్నారు. తిరుమలలోని వెయ్యి కాళ్ళ మండపం తొలగించినప్పుడు చంద్రబాబుపై చిన్న జీయర్ స్వామి విమర్శలు చేశారని, ఆయన ఇప్పుడేం చేస్తున్నారని అశ్వినీదత్ ప్రశ్నించారు.
 
''వెయ్యి కాళ్ళ మండపం తీసేసిన తర్వాత ప్రతి వారం ప్రెస్‌మీట్స్‌లో చంద్రబాబును చిన్న జీయర్ స్వామి తిట్టారు. ఆ గుడి తీయడానికి కారణం ఏంటంటే... ఈవోలు, కొంత మంది ఆచార్యులు కలిసి శాస్త్రం ప్రకారం లేదని చెప్పడంతో చంద్రబాబు సరేనన్నారు. అప్పుడు విమర్శలు చేశారు. ఇప్పుడు ఏ రోజు అయినా మాట్లాడారా? విశాఖలో ఉన్న స్వామి మరీ దారుణం. నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి... హిమాలయాల్లో కళ్లజోడు పెట్టుకుని 150 కిలోమీటర్ల స్పీడులో చిన్న జీయర్ స్వామి కారు డ్రైవ్ చేస్తున్నారు. ఇట్లాంటి స్వాములా మనకు చెప్పేది?'' అని అశ్వనీదత్ ప్రశ్నించారు.

Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?

పల్లెల్లో చాలా మత మార్పిళ్లు జరుగుతున్నాయని అశ్వనీదత్ అన్నారు. వాటిపై చిన్న జీయర్ స్వామి ఒక్క రోజు మాట్లాడలేదు. పైగా, జగన్ దైవాంశ సంభూతుడు అని చెప్పారు. సమ్మక్క సారక్క మీద విమర్శలు చేశారు. ఆ తర్వాత తాను అలా అనలేదన్నారు. ప్రస్తుత జగన్ ప్రభుత్వ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Also Read : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' కోసం రెండు విడుదల తేదీలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget