అన్వేషించండి

Naveen Polishety: త్రివిక్రమ్ బ్యానర్ లో జాతిరత్నం... నిర్మాత ఎవరంటే...

నవీన్ పోలిశెట్టి హీరోగా కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

టాలీవుడ్ యంగ్ సెన్షేషన్ నవీన్ పోలిశెట్టి. జాతిరత్నం సినిమా హిట్ తో క్రేజీ హీరోగా మారాడు. ఆ మూవీ తరువాత అతనికి చాలా ఆఫర్లు వరుసకట్టాయి. ఇప్పటికే స్వీటీ అనుష్కతో ఓ సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు నవీన్ కొత్త సినిమాపై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తన ట్విట్టర్ ఖాతాలో నవీన్ పోలిశెట్టితో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ ‘ఫార్చున్ 4 సినిమాస్’తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. ఈ చిత్రానికి నాగవంశీతో పాటూ త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నవీన్ పోలిశెట్టికి తొలిసారి పెద్ద బ్యానర్ లో చేసే అవకాశం దక్కింది. 

గతంలోనే సితారా ఎంటర్ టైన్ మెంట్ తో నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా నవీన్ కోరారని సమాచారం. ఆ మార్పులు చేసినప్పటికీ కథ కుదరలేదని, అందుకే ఆ ప్రాజెక్టు నుంచి నవీన్ తప్పుకున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అంతేకాదు సితారా సంస్థ నుంచి తీసుకున్న నాలుగు కోట్ల రూపాయలను కూడా నవీన్ తిరిగి ఇచ్చేశాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పుడు సితారా ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించడంతో... వారు నవీన్ తో సినిమా చేయడం ఖాయం అయ్యింది. 

నవీన్ పోలిశెట్టి 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. 2019లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. 2020లో విడుదలైన జాతి రత్నాలు అతడిని క్రేజీ హీరోగా మార్చింది. 

Also read: మన కూతుళ్లు సురక్షితమేనా... కడుపు తరుక్కుపోతోంది... మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్
Also read: సుధారెడ్డి... అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగందం... అసలు ఎవరీమె?
Also read: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే వీటిని తగ్గించండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Embed widget