అన్వేషించండి

Mohan Babu: నేను ఎక్కడికీ పారిపోలేదు... పుకార్లకు మోహన్ బాబు చెక్ - ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే?

Mohan Babu Tweet: నటుడు మోహన్ బాబు తన మీద వచ్చిన పుకార్లకు చెక్ పెట్టారు. తాను ఎక్కడికి వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే...

Mohan Babu News Today: మోహన్ బాబు ఎక్కడ? వేర్ ఈజ్ మోహన్ బాబు? కలెక్షన్ కింగ్ కనిపించకుండా పోయారా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది దానిపై ఆయన స్పందించారు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.

నేను ఎక్కడికి పారిపోలేదు - మోహన్ బాబు
తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ వేదికగా మోహన్ బాబు పేర్కొన్నారు. పుకార్లకు చెక్ పెట్టారు. తనకు ముందస్తు బెయిల్ రాలేదని, తన బెయిల్ రిజెక్ట్ అయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను సొంత ఇంటిలో ఉన్నానని, మెడికల్ కేర్ (చికిత్స) తీసుకుంటున్నానని మోహన్ బాబు వివరించారు. నిజానిజాలు తెలుసుకుని మీడియా ప్రజలకు చెప్పాల్సిందిగా తాను విజ్ఞప్తి చేస్తున్నానని మోహన్ బాబు పేర్కొన్నారు.

ముందస్తు బెయిల్ ఎందుకు? కేసు ఏమిటి?
మోహన్ బాబు కుటుంబంలో గత కొద్దిరోజులుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. అన్నదమ్ములు విష్ణు మంచు, మనోజ్ మంచు మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు ఆ ఇంటి గొడవలు వీధికి ఎక్కాయి. తండ్రి తనయులు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా స్టేషన్ మెట్లు ఎక్కడం... తన మీద అజ్ఞాత వ్యక్తులు దాడి చేశారని మనోజ్ కంప్లైంట్ ఇస్తే, తనయుడి మీద నేరుగా కంప్లైంట్ ఇచ్చారు మోహన్ బాబు.

Also Read50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్

మంచు కుటుంబంలో జరుగుతున్న న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన ఓ మీడియా సంస్థ ప్రతినిధి మీద మోహన్ బాబు చేయించుకోవడం వల్ల ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆ దాడి ఘటనపై మీడియా సంస్థ ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగాయి.‌ ఆ కేసులో మోహన్ బాబు ముందస్తు బయలు కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ రిజెక్ట్ అయిందని, దాంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం మొదలైంది ఆ ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. మరి మీడియా ముందుకు వస్తారా? లేదంటే మరొక విధంగా స్పందన ఇస్తారా అనేది వేచి చూడాలి.

మోహన్ బాబు తనయుడు విష్ణు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక విషయం ఒకటి వెల్లడిస్తానని ట్వీట్ చేసినప్పటికీ... ఆయన మీడియా ముందుకు రాలేదు.‌ బహుశా విష్ణు చెప్పాలనుకున్న మాటను మోహన్ బాబు ట్వీట్ చేశారు అని అనుకోవాలి.

Also Readమిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget