అన్వేషించండి

Allu Arjun - Wayanad Landslide: వయనాడ్ బాధితుల సహాయార్థం బన్నీ భారీ విరాళం - టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టారే ఫస్ట్

Kerala Wayanad Landslide News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ విలయంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

వయనాడ్ విపత్తు కేరళ ప్రజలు ఊహించనిది. కొండ చరియలు విరిగిపడి అంతటి విధ్వంసం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ ఘటన తన మనసును ఎంతో కలచి వేసిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు.

పాతిక లక్షలు విరాళంగా ఇస్తున్న అల్లు అర్జున్
Allu Arjun donates 25 lakhs rupees for Wayanad landslide victims: కేరళలోని వయనాడ్ విపత్తు గురించి అల్లు అర్జున్ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఈ విపత్తు గురించి స్పందించిన తొలి టాలీవుడ్ బన్నీయే కావడం విశేషం.

''ఇటీవల వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు పడిన ఘటన నన్ను ఎంత గానో బాధించింది. కేరళ ప్రజలు ఎప్పుడూ నా మీద అభిమానం చూపించారు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చారు. నా వంతు బాధ్యతగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పాతిక లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నాను. కేరళ ప్రజలు సురక్షితంగా, ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను'' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

Also Read: రాజా సాబ్ మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన తమన్ - డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ లోడింగ్!

అల్లు అర్జున్ తెలుగు వాడు అయినప్పటికీ... మలయాళీలు తమ సొంత హీరోల కంటే ఎక్కువ ఆదరించారు. కేరళలో అక్కడి స్టార్ హీరోలతో పాటు సమానమైన థియేట్రికల్ మార్కెట్ బన్నీ సొంతం. 'పుష్ప' కంటే ముందు నుంచి ఆయనకు అక్కడ మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు భారీ ఎత్తున విడుదల అయ్యేవి.

Also Readదేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్


అల్లు అర్జున్ కంటే ముందు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి కేరళలోని వయనాడ్ విపత్తు మీద స్పందించిన సెలబ్రిటీలు ఇద్దరు ఉన్నారు. కన్నడిగ అయినప్పటికీ... తెలుగు సినిమాలతో పాన్ ఇండియన్ క్వీన్ అనిపించుకున్న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పది లక్షల రూపాయలను బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. ఆమె కంటే ముందు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రూ. 5 లక్షల విరాళంగా ఇచ్చారు. చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ వంటి తమిళ హీరోలు సైతం తమ వంతు విరాళాలు ఇచ్చారు.

Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Embed widget