అన్వేషించండి

Andhra Pradesh News: "జగన్ కోసం సిద్ధం" కార్యక్రమం ప్రారంభం- ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న వైసీపీ

Telugu News: ఇంటింటికీ వెళ్లిన వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు వైసీపీ మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్‌పై చర్చిస్తారు. జగన్‌ను గెలిపించాలని ప్రచారం చేయనున్నారు.

Jagan Kosam Siddham : జగన్ కోసం సిద్దం" పేరుతో వైసీపీ చేపట్టిన కొత్త ప్రచారం ఇవాళ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌లో ఉన్న లబ్ధిదారులను నేరుగా వెళ్లి కలిసి వారికి ప్రభుత్వం నుంచి అందిన సాయం వివరిస్తూ మరోసారి జగన్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేయడమే దీని కార్యక్రమం ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని వైసీపీ కార్యకర్తలే ముందుకు తీసుకెళ్లబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


Andhra Pradesh News:

మొదటి రోజు సుమారు 9 లక్షల మంది కార్యకర్తలు, క్యాంపెయినర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని పార్టీ ప్రకటించింది. వివిధ పథకాల్లో లబ్ధి పొంది పార్టీకి సేవ చేస్తున్న వారిని స్టార్ కంపెయినర్లగా నియమించుకుంది వైసీపీ. వారి ద్వారా పార్టీ విధానాలు బూత్‌ స్థాయి ఓటర్ల వద్దకు తీసుకెళ్తోంది. 


Andhra Pradesh News:

ఓ వైపు జగన్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలను ఇంటింటికీ పంపిస్తున్నారు. ఇలా మూడు పద్దతుల్లో ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంది వైసీపీ. జగన్ కోసం సిద్ధం అంటూ వీళ్లు 47వేల బూత్‌లలోని ఇంటింటికీ తిరుగుతారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకుంటారు.


Andhra Pradesh News:

ఇలా ఇంటింటికీ వెళ్తూ గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ కుటుంబానికి జరిగిన లబ్ధి, మళ్లీ గెలిపించుకుంటే చేకూరే ప్రయోజనాలను వారికి వివరిస్తారు. ఇంత లబ్ధిని ఇంటికే పంపిస్తున్న జగన్‌ను మరోసారి గెలిపించుకుందామని వారితో చెప్పిస్తారు. అందుకే ఇలా లబ్ధి పొందిన వారంతా వైసీపీ తరఫున ప్రచారం చేయించాలని ఆ పార్టీ వ్యూహం. 


Andhra Pradesh News:

పార్టీ తరుఫన ప్రచారం చేసేందుకు లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని వైసీపీ చెబుతోంది. వారే ఇప్పుడు తమ పార్టీ విధానాలను వారికి జరిగిన లబ్ధిని వివరిస్తూ ఓట్లు అడబోతున్నారని ఇది దేశ రాజకీయ చరిత్రలోనే తొలిసారి అన్నట్టు వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. 


Andhra Pradesh News:

ఇంటింటికీ వెళ్లిన వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు వైసీపీ మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్‌పై చర్చిస్తారు. అదే టైంలో ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కావనే ప్రచారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా 2014 చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, 2019లో జగన్ ఇచ్చిన మేనిఫెస్టోను కూడా పక్క పక్కనే పెట్టి తేడాను గుర్తించాలని చెప్పనున్నారు. ఇంత లబ్ధి చేసిన జగన్‌ను గెలిపించాలని వారికి రిక్వస్ట్ చేయనున్నారు. 


Andhra Pradesh News:

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Embed widget