అన్వేషించండి

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు

Telangana News: తెలంగాణలో ఓటింగ్ శాతం పెరగడానికి వాతావరణం సహకరించింది. మార్నింగ్ సెషన్‌లో ఓటు వేసేందుకు ఓటర్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. అలా టైం గడుస్తున్న కొద్దీ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌లో హైడ్రామా కనిపిస్తే తెలంగాణలో మాత్రం సైలెంట్‌గా ఓటింగ్‌గా ఓటింగ్ జరిగిపోయింది. కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థుల హడావుడి తప్ప అంతా ప్రశాంతంగా సాగింది. ఆరు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు ఈసారి ఏం వస్తాంలే అన్నట్టు కాకుండా భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారు. రాత్రి 11 గంటల వరకు  అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 64.74 శాతం తెలంగాణలో పోలింగ్ నమోదు అయింది. చాలా మంది క్యూలైన్‌లో ఓట్ల కోటం రాత్రి వరకు వేచి ఉన్నారని అందుకే పూర్తి లెక్కలు మంగళవారం సాయంత్రానికి అందిస్తామంటున్నారు అధికారులు 

పెరిగిన పోలింగ్ శాతం 

తెలంగాణలో 2019 ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం పెరిగింది. ఆరు నెలల క్రితమే ఓటు వేసిన ప్రజలు మరింత ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 62.07 శాతం పోలింగ్ నమోదు అవ్వగా ఈసారి ఇప్పటికే 64 శాతం దాటేసింది పూర్తి లెక్కలు వచ్చేసరికి ఇది 70 వరకు ఉంటుందని అంటున్నారు. 

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు

సహకరించిన వెదర్

ఓటింగ్ శాతం పెరగడానికి వాతావరణం కూడా సహకరించింది. ఎండ వేడి ఉంటుందని మార్నింగ్ సెషన్‌లో ఓటు వేసేందుకు ఓటర్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. అలా టైం గడుస్తున్న కొద్దీ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. ఉదయం 9 గంటలకు కేవలం తొమ్మిది శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. వాతావరణం చల్లగా ఉండటంతో మధ్యాహ్నానానికి అంటే మూడు గంటలకు పోలింగ్ ఒక్కసారిగా 52 శాతానికి చేరుకుంది. 

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు

నేడు పోలింగ్‌ శాతం వెల్లడి

సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కారణంగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌. వాతావరణఁ కూడా అనుకూలించడంతో పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఈ మధ్యాహ్నానికి తుది పోలింగ్ శాతాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ టైంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయని అందులో నలభై ఫిర్యాదులకు సంబందించి కేసులు రిజిస్టర్ చేసినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా నలభై నాలుగు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచామన్నారు. 

చిన్న చిన్న ఘర్షణలు

బీజేపీ అభ్యర్థులు అరవింద్, మాధవీలత ఇద్దరు పోలింగ్ కేంద్రాలను తిరుగుతూ బురఖా వేసుకున్న వారిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్లు అలా వస్తే ఓటర్లను ఎలా గుర్తుపడతారంటూ అధికారులను నిలదీశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఓటర్లను ఇబ్బంది పెట్టారని వారిపై కేసులు నమోదు అయ్యాయి. జనగామ జిల్లాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నాయకులకు గాయాలు అయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి వాతావరణాన్ని కూల్ చేశారు.

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు

కేంద్రంలో వచ్చేది ఇండి కూటమి

దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు మరోసారి ఆదరిస్తారన్నారు. దీన్ని రిఫరెండంగా తీసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఇండి కూటమి మేజార్టీ సీట్లు సాధిస్తుందని అధికారం లోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.  

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు

బీజేపీ కొత్త శక్తి

గెలుపుపై ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా మారుబోతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా రెండు అంకెల సీట్లు సాధిస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో బీజేపీకి పాజిటివ్ ఓటు ఉందని తెలిపారు.    

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు 

బీఆర్‌ఎస్ మంచి ఫలితాలు

కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. 

Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget