అన్వేషించండి

ABP C-Voter Survey: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!

ABP న్యూస్ సీ-ఓటర్ సర్వే తాజా ఫలితాలు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రజలు తమ తొలి ప్రాధాన్యం ఎవరికి ఇచ్చారో మీరే చూడండి.

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడుతుందా? లేక భాజపాకు ఝలక్ ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీ విజయఢంకా మోగిస్తుందా? తమ రాష్ట్రానికి ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందని యూపీ ప్రజలు కోరుకుంటున్నారు? వీటన్నింటికి సమాధానం వెతికే పనిలో ABP న్యూస్ ఉంది. తాజాగా విడుదలైన ABP న్యూస్ సీ-ఓటర్ సర్వేలో ఏముందో మీరే చూడండి.

క్షణక్షణానికి..

ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది ప్రజల మూడ్ కూడా అలానే మారుతోంది. ABP న్యూస్ చేస్తోన్న వరుస సర్వేల్లో ఈ విషయం అర్థమవుతోంది. క్షణాక్షణానికి మారుతోన్న సమీకరణాలతో యూపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. అయితే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ప్రజల ఓటు ఎవరికి అనే విషయంపై సర్వే చేసింది ABP.

మునుపటి సర్వేతో పోలిస్తే సీఎం ఎవరనేదానిపై వచ్చిన ఓట్లలో యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం కాస్త పెరిగింది. యోగి ఆదిత్యనాథ్‌ వైపే అత్యధిక మంది మొగ్గు చూపారు.

యూపీ సీఎంగా తమ మొదటి ఎంపిక యోగి ఆదిత్యనాథేనని 44 శాతం మంది ప్రజలు తెలిపినట్లు సర్వేలో తేలింది. అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని 32 శాతం మంది కోరుకోగా.. 15 శాతం మంది మాయావతికి ఓటు వేశారు.

యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?

9DEC- 13DEC- 20DEC- 27DEC- Jan 3

యోగి ఆదిత్యనాథ్

45%  –   41%  –   42%  –    42%  –   44%

అఖిలేశ్ యాదవ్ 

31    -    34%  –   35%  –    35%  –   32%

మాయావతి

15    -   14%  –    14%  –    15%  –   15%

ఎంత మార్పు వచ్చింది?

డిసెంబర్ 27న చేసిన సర్వేకు ఇప్పటికీ ప్రజల్లో మార్పు వచ్చింది. గత సర్వేలో 42.4 శాతం మంది ప్రజలు యూపీ సీఎంగా తమ తొలి ప్రాధ్యాన్యత యోగి ఆదిత్యనాథ్ అని చెప్పారు. ఇప్పుడు అది 44.4 శాతానికి పెరిగింది. అఖిలేశ్ యాదవ్ విషయంలో ఈ శాతం తగ్గింది. గత సర్వేలో 34.6 శాతం మంది ప్రజలు యూపీ సీఎంగా అఖిలేశ్ యాదవ్‌కు తొలి ప్రాధాన్యతను ఇవ్వగా తాదా సర్వేలో ఇది 32.5 శాతానికి పడిపోయింది.

                              27 డిసెంబర్ – ప్రస్తుతం

యోగి ఆదిత్యనాథ్ –    42.4%       –    44.4%
అఖిలేశ్ యాదవ్   –    34.6%       –    32.5%

Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?

Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్ల అమలు.. పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల భేటీ
తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్ల అమలు.. పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల భేటీ
Pithapuram News: పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
EVలు కూడా సౌండ్‌ చేయాల్సిందే, సైలెంట్‌గా నడిపితే కుదరదు - అమల్లోకి AVAS టెక్నాలజీ రూల్‌!
ఎలక్ట్రిక్ వాహనాలు ఇకపై సైలెంట్‌గా ఉండవు, సౌండ్‌ చేస్తాయి - ఎందుకో తెలుసా?
Advertisement

వీడియోలు

West Indies Cricket | ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వెస్ట్ ఇండీస్ ఓ విచిత్రం | ABP Desam
Adilabad Seasonal Fruits : ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ గా లభించే పండ్లు.. ఉపాధి పొందుతున్న ఆదివాసీలు
నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్..  47 ఏళ్ల భారత నిరీక్షణ తీరేనా?
మరి కొద్ది రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్.. కీలక ప్లేయర్ దూరం
అంతర్జాతీయ క్రికెట్‌కి క్రిస్ వోక్స్ వీడ్కోలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservations: తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్ల అమలు.. పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల భేటీ
తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్ల అమలు.. పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల భేటీ
Pithapuram News: పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
EVలు కూడా సౌండ్‌ చేయాల్సిందే, సైలెంట్‌గా నడిపితే కుదరదు - అమల్లోకి AVAS టెక్నాలజీ రూల్‌!
ఎలక్ట్రిక్ వాహనాలు ఇకపై సైలెంట్‌గా ఉండవు, సౌండ్‌ చేస్తాయి - ఎందుకో తెలుసా?
Little Hearts OTT: దసరా స్పెషల్... ఒకే రోజు ఓటీటీలోకి హిట్ మూవీస్ - 'లిటిల్ హార్ట్స్' నుంచి శివకార్తికేయన్ 'మదరాసి' వరకూ...
దసరా స్పెషల్... ఒకే రోజు ఓటీటీలోకి హిట్ మూవీస్ - 'లిటిల్ హార్ట్స్' నుంచి శివకార్తికేయన్ 'మదరాసి' వరకూ...
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
Guntur Crime News: ప్రియుడితో భర్తను హత్య చేపించిన మహిళ, మృతుడి ఫొటో చూసి హత్యగా తేల్చిన ఎస్పీ
ప్రియుడితో భర్తను హత్య చేపించిన మహిళ, మృతుడి ఫొటో చూసి హత్యగా తేల్చిన ఎస్పీ
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Embed widget