అన్వేషించండి

MBBS: ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడిగింపు

తెలంగాణలో ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 7న ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 7న ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపు పూర్తి అయిన తర్వాత కళాశాలలో చేరేందుకు సెప్టెంబరు 7 వరకు గడువు ఇవ్వగా..  అభ్యర్థులు, తల్లిదండ్రులు గడువు పెంచాల్సిందిగా ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావును కోరారు. అదేవిధంగా ఎంబీబీఎస్ మూడో విడత కౌన్సిలింగ్ లోనూ తమకు అవకాశం కల్పించాలని, లేదంటే మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రికి వివరించారు. 

ఈ విషయంలో మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకొని రెండో దశలో చేరే వారికి అప్ గ్రేడేశన్‌కు అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రెండవ విడతలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన అభ్యర్థులకు శుక్రవారం (సెప్టెంబరు 8న) సాయింత్రం వరకు గడువు పొడగించాలని, మూడవ విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని కాళోజీ యూనివర్సిటీ ఉపకులపతిని ఆదేశించారు. ఈ మేరకు యూనివర్సిటీ కళాశాలలో చేరేందుకు గడువు పొడిగించింది.

అలాగే మంత్రి ఆదేశాల మేరకు అభ్యర్థులకు మూడో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు ఇది గమనించి ఒక్క రోజు గడువు పొడగించినందున శుక్రవారం సాయింత్రంలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించింది.

ALSO READ:

సెప్టెంబరు 8 నుంచి ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఐసెట్‌-2023 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 8 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులకు సెప్టెంబరు 9 - 16 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సెప్టెంబరు 12న అర్హత పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబరు 19 నుంచి 21 వరకు కొనసాగనుంది. సెప్టెంబరు 22న వెబ్ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇచ్చి, సెప్టెంబరు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకాన్నాయి.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'గేట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం, ప్రారంభం ఎప్పుడంటే?
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ వాయిదాపడింది. ఆగస్టు 24 నుంచి ప్రారంభంకావాల్సిన దరఖాస్తు ప్రక్రియ వారంరోజులు ఆలస్యంగా మొదలుకానుంది. ఆగస్టు 30 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ఐఐఎస్సీ బెంగళూరు వెల్లడించింది. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేపర్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
గేట్-2024 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asia Cup 2025 Team India In Final: ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
OG Yakuza Gangs: ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది.  ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది. ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
Telugu Thalli Flyover:తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను 'తెలంగాణ తల్లి'గా పేరు మార్పు- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం 
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను 'తెలంగాణ తల్లి'గా పేరు మార్పు- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం 
Brahmotsavam 2025: తిరుమల పవిత్రత పరిరక్షణే అతి ముఖ్య ప్రాధాన్యం- పట్టువస్త్రాల సమర్పణ తర్వాత  చంద్రబాబు ప్రకటన 
తిరుమల పవిత్రత పరిరక్షణే అతి ముఖ్య ప్రాధాన్యం- పట్టువస్త్రాల సమర్పణ తర్వాత  చంద్రబాబు ప్రకటన 
Advertisement

వీడియోలు

Pakistan vs Sri Lanka Asia Cup 2025 | డూ ఆర్ డై మ్యాచ్ లో స‌త్తా చాటిన పాక్
India vs Bangladesh Preview Asia Cup 2025 | నేడు బాంగ్లాదేశ్ తో తలపడనున్న ఇండియా
Arjun Tendulkar vs Samit Dravid | సమిత్ ద్రవిడ్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్
Abrar Ahmed vs Wanindu Hasaranga Asia Cup 2025 | అహ్మద్ vs హసరంగా
Sports Tales | గ్యాంగ్‌స్టర్స్‌ని జెంటిల్‌మెన్‌గా మార్చిన క్రికెట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asia Cup 2025 Team India In Final: ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
OG Yakuza Gangs: ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది.  ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది. ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
Telugu Thalli Flyover:తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను 'తెలంగాణ తల్లి'గా పేరు మార్పు- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం 
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను 'తెలంగాణ తల్లి'గా పేరు మార్పు- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం 
Brahmotsavam 2025: తిరుమల పవిత్రత పరిరక్షణే అతి ముఖ్య ప్రాధాన్యం- పట్టువస్త్రాల సమర్పణ తర్వాత  చంద్రబాబు ప్రకటన 
తిరుమల పవిత్రత పరిరక్షణే అతి ముఖ్య ప్రాధాన్యం- పట్టువస్త్రాల సమర్పణ తర్వాత  చంద్రబాబు ప్రకటన 
AP DSC Recruitment: పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
TGRTC AI Services : టీజీఆర్టీసీ సేవల్లో AI విప్లవం 40 వేల మంది సిబ్బంది ఆరోగ్యం నుంచి బస్సుల షెడ్యూలింగ్ వరకు భారీ మార్పులు 
టీజీఆర్టీసీ సేవల్లో AI విప్లవం 40 వేల మంది సిబ్బంది ఆరోగ్యం నుంచి బస్సుల షెడ్యూలింగ్ వరకు భారీ మార్పులు 
Director Sujeeth Story: రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు  తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్  వచ్చి 11 హగ్గులిచ్చాడు-  The Real OG Sujeeth స్టోరీ ఇది..!
OG The First Blood: 'ఓజీ'కి ముందు... సుజీత్ ప్లాన్ చేసిన సర్‌ప్రైజ్ ఇదే - సుభాష్ చంద్రబోస్ లింక్ ఏమిటంటే?
'ఓజీ'కి ముందు... సుజీత్ ప్లాన్ చేసిన సర్‌ప్రైజ్ ఇదే - సుభాష్ చంద్రబోస్ లింక్ ఏమిటంటే?
Embed widget