అన్వేషించండి

CBSE Class 12th Results : సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్ -1 ఫలితాలు విడుదల

CBSE Class 12th Results : సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా తెలుసుకోవచ్చు. టర్మ్ -1 మార్కులను బోర్డు పాఠశాలలకు పంపిస్తుంది.

CBSE Class 12th Results : సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్‌-1 ఫ‌లితాలు విడుదల అయ్యాయి. నవంబర్‌-డిసెంబర్‌లో జరిగిన టర్మ్‌-1 పరీక్షల్లో విద్యార్థుల మార్కుల జాబితాలను పాఠశాలలకు పంపిస్తుంది సీబీఎస్‌ఈ. ఫలితాల కోసం విద్యార్థులు తమ పాఠశాలలను సంప్రదించవచ్చని పేర్కొంది. గత వారంలో పదో తరగతి టర్మ్‌-1 ఫలితాలను కూడా బోర్డు సంబంధిత పాఠ‌శాల‌ల‌కు ఈ-మెయిల్‌ ద్వారా పంపింది. ఈ ఏడాది పదో తరగతి, 12వ త‌ర‌గ‌తి సిల‌బ‌స్‌ను సీబీఎస్‌ఈ బోర్డు రెండు భాగాలుగా విభ‌జించి టర్మ్‌-1, టర్మ్‌-2గా పరీక్షలు నిర్వహిస్తుంది.  

పాఠశాలలకే ఫలితాలు 

సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్-1 ఫలితాలను బోర్డు శనివారం సాయంత్రం విడుదల చేసింది. 10వ తరగతి ఫలితాల మాదిరిగానే ఈ ఫలితాలు నేరుగా విద్యార్థులకు అందుబాటులో ఉండవు. సీబీఎస్ఈ బోర్డు టర్మ్ -1 థియరీ మార్కులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపిండి. వారు తమ శిక్షా లాగిన్ ఐడీ మార్కులు తెలుసుకోవచ్చు. ఈ మార్కులను ఉపాధ్యాయులు విద్యార్థులతో పంచుకోవడానికి సీబీఎస్ఈ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు. సీబీఎస్ఈ వీటిని అధికారికంగా ఫలితాలు అని పిలవడం లేదు. ఎందుకంటే ఇందులో టర్మ్-1, టర్మ్-2 ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ మొత్తం మార్కులు ఉంటాయి. వీటన్నింటి కలిపి మార్కుల వెయిటేజీని నిర్ణయించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఈ మార్కులు ఉపయోగపడతాయని బోర్డు చెబుతోంది. 12వ తరగతి విద్యార్థుల టెర్మ్ -1 మార్కులను సంబంధిత పాఠశాలలకు పంపింది. విద్యార్థులు వారి సంబంధిత పాఠశాలలను సంప్రదించి మార్కులు తెలుసుకోవచ్చని సీబీఎస్ఈ సీనియర్ అధికారి తెలిపారు. 

విద్యార్థులు ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు

సీబీఈఎస్ 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ పాఠశాలల నుంచి స్కోర్‌లను పొందవచ్చు. సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌లను ఆన్‌లైన్‌లో విడుదల చేయలేదు. పలు పాఠశాలలకు తమ లాగిన్ ఐడీలలో ఫలితాలు చూపించడంలేదు. గతంలో విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కూడా ఇదే విధమైన ఆలస్యం జరిగింది. అయితే తెల్లవారుజామున ప్రతి పాఠశాలకు ఫలితాలు రావడంతో సర్వర్ సమస్యగా తేల్చారు. ఈ విద్యా సంవత్సరానికి బోర్డు పరీక్షలను రెండు పర్యాయాలు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 మధ్య టర్మ్-1 పరీక్షలు జరిగాయి. మార్చి 12న సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి టర్మ్-II బోర్డ్ ఎగ్జామినేషన్ తేదీలను విడుదల చేసింది. 10, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి. సీబీఎస్ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒకే షిఫ్ట్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Embed widget