అన్వేషించండి

AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..

Intermediate Pass Percentage in Andhra Pradesh | ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులకు ఊరట కలిగించేలా ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాథ్స్ అంటే తలనొప్పిగా భావించే విద్యార్థులు ఎగిరి గంతేసేవార్త వచ్చింది. గణితంలో 1ఏ, 1బీ పేపర్ను ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారు. గతంలో ఒక్కో పేపర్ 75 మార్కులు ఉండగా.. పాస్ మార్కులు 26గా ఉండేవి. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్ ఉండగా 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథ్స్ పేపర్లో పాస్ మార్కులు 35గా నిర్ణయించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కులు, పేపర్ల విధానంలోనూ మార్పులు జరిగాయి. కొన్ని పేపర్లలో 30 శాతం మార్కులు వచ్చినా, ఓవరాల్ గా అన్ని పేపర్లలో సగటు 35 శాతం మార్కులు వస్తే ఇంటర్ పాస్ అయినట్లే అని మార్చారు.

బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేశారు. ఫస్టియర్ లో 85 మార్కులకు పరీక్ష, పాస్ మార్కులు 29.. అలాగే సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు. గతంలో పాస్ మార్కులు 35గా ఉండేవి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. గతంలో ఫెయిలై పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు అని స్పష్టం చేసింది విద్యాశాఖ. ఏపీ ఇంటర్ విధ్యా విధానంలో సంస్కరణల్లో భాగంగా ఏపీ విద్యాశాఖ కొత్తగా ఎలక్టివ్ సబ్జె్క్ట్ విధానం తీసుకొచ్చింది. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.


AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..

ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌తో పాటు పరీక్షల్లోనూ మర్పులు తీసుకొచ్చారు. సైన్స్ సబ్జెక్టులు చదివే విద్యార్థులకు కొంత ఊరట కలగనుంది. మ్యాథ్స్ రెండు పేపర్లు కలిపి ఒకటే పేపర్ చేయగ పాస్ మార్కులు 35 చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లలో పాస్ మార్కులను కాస్త తగ్గించారు. ఫస్టియర్ లో 29 మార్కులు, సెకండియర్ పరీక్షల్లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు. రెండేళ్లలో కలిపి మీకు 59 మార్కులు వచ్చినా పాస్ అయినట్లే. ఇప్పటివరకూ ఫస్టియర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలకు 85 మార్కులకు రాతపరీక్ష కాగా, పాస్ అవ్వడానికి 35% మార్కులు అంటే 29.75 మార్కులు రావాలి.  ఇప్పుడు పాస్ మార్కులను 29కి తగ్గించారు. ఫస్టియర్‌లో 29 మార్కులు వస్తే పాస్. సెకండియర్‌లో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాలి. అయితే 2 సంవత్సరాలు కలిపి చూసుకుంటే 35% మార్కులు అంటే 59.50 మార్కులు రావాలి. కానీ అర మార్కు తగ్గించారు. ఇప్పుడు పాస్ మార్కులు 59 వస్తే చాలు.


AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..

ఈసారి కాస్త ముందుగానే ఇంటర్ ఎగ్జామ్స్

 ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు అక్టోబర్ 22తో ముగియనుంది. రూ. 1000 ఆలస్య రుసుము (Late Fees)తో అక్టోబర్ 30 వరకు ఫీజు చెల్లించేందుకు ఏపీ ఇంటర్ బోర్డ్ అవకాశం కల్పించింది. ఎగ్జామ్ ఫీజు థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు ఒక్కో సబ్జెక్టుకు రూ.165 మేర చెల్లించాలి.   

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు విమర్శలు
ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు విమర్శలు
ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Embed widget