అన్వేషించండి

Scholarships: కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులా? 1 నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ అప్లై చేసుకోండి

స్కాలర్ షిప్ లు అనేవి విద్యార్థులకు ఎంతగానో అవసరం.. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపయోగపడతాయి. 

ఒక్కోసారి స్కాలర్ షిప్స్ అనేవి.. విద్యార్థి జీవితాన్నే మార్చేస్తాయి. మంచి స్కాలర్ షిప్ లు .. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఎంతో ఉపయోగం. పేద విద్యార్థులకు సైతం.. వీటితో ఆర్థికంగా ఆసరగా ఉంటుంది. భవిష్యత్ కు బాటలు వేస్తోంది. అలాంటి కొన్ని స్కాలర్ షిప్ లు అప్లై చేసుకోండి. 

కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ విద్యార్థులకు చదువుల కోసం స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ పేరుతో అందించే స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వివిధ పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలలోని విద్యార్థులకు వర్తిస్తుంది.

2021 బోర్డు పరీక్షలలో కనీసం 75% మార్కులతో 10వ తరగతి లేదా 12వ తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వార్షిక ఆదాయం.. ఏడాదికి 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. ఎంపికైన స్కాలర్స్ వారి ప్రస్తుత విద్యా స్థాయిని బట్టి 3 సంవత్సరాలపాటు రూ.30,000 చొప్పున స్కాలర్‌షిప్‌ను పొందవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2021

ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి..

నికాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021-22

నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఫోటోగ్రఫీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హతలు
దీనికి అర్హతలు ఏంటంటే.. 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఫోటోగ్రఫీ కోర్సులు అభ్యసించే విద్యార్థులు అర్హులు.
ఎంపికైన వారు సంవత్సరానికి లక్ష రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2021
ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి..


కొవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021

కొవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో స్కాలర్ షిప్ పొందవచ్చు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. 

అర్హతలు..
1వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న భారతీయ విద్యార్థులు దీనికి అర్హులు. జనవరి 2020 నుంచి తల్లిదండ్రులు లేదా సంపాదిస్తున్న కుటుంబ సభ్యుడిని కోల్పోవడ, ఇంట్లోని సంపాదించే వ్యక్తి ఉద్యోగం కోల్పోవడం జరిగి ఉంటే ఈ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు సంవత్సరానికి గరిష్టంగా 30,000 రూపాయలు, మెంటర్‌షిప్ ప్రయోజనాలు ఉంటాయి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-11-2021
ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి

Also Read: AP Aided Institutions: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP DesamNani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
Telangana Politics: కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు రెడీ!: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
Telangana Politics: కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు రెడీ!: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
Chittoor Crime News: లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని చంపేశారు! చిత్తూరులో పరువుహత్య కలకలం
లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని చంపేశారు! చిత్తూరులో పరువుహత్య కలకలం
Embed widget