అన్వేషించండి

Fathima Murder case: ప్రేమ పేరుతో వల... బంగారంతో యూపీకి రమ్మని ఫోన్ కాల్స్.. విజయవాడ యువతి హత్య కేసులో కీలక ఆధారాలు

విజయవాడ యువతి ఫాతిమా మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు రాబట్టారు. ఫాతిమాను ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యచేసినట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి, విజయవాడ తీసుకువచ్చారు.

సంచలనం రేపిన ఫాతిమా అనే విజయవాడ యువతి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరంపూర్ కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు ఇద్దరు నిందితులు వాసిమ్‌, తయ్యబ్‌లను ఇవాళ విజయవాడకు తీసుకువచ్చారు. జులై 10వ తేదీన విజయవాడలోని తన ఇంటి నుంచి వెళ్లిన ఫాతిమా కనిపించకుండా పోయింది. ఫాతిమా ఆచూకీ కోసం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది. ప్రేమ పేరుతో మోసం చేసి ఫాతిమాను ఉత్తరప్రదేశ్‌కు రప్పించుకున్న నిందితులు ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫాతిమాను వీరిద్దరే హత్య చేశారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుపై పూర్తి విచారణకు నిందితులను విజయవాడ తీసుకువచ్చారు. 

వైద్యం పేరుతో వంచన

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని, నయం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించింది విజయవాడకు చెందిన ఓ కుటుంబం. వాళ్లే ఆ యువతి పాలిట రాక్షసులుగా మారారు. ప్రేమ పేరుతో నయవంచన చేసి చివరకు ఆ యువతిని హత్య చేశారు. విజయవాడ వన్ టౌన్ కు చెందిన నజీర్ అహ్మద్‌కు ఐదుగురు ఆడపిల్లలు. తన రెండో కుమార్తె ఫాతిమా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎంతో మంది వైద్యులకు చూపించిన ఫలితం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో ‌ఉత్తరప్రదేశ్‌లో భూతవైద్యలను ఆశ్రయించారు. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన భూతవైద్యలు 10 రోజులు ఉండి ఫాతిమాకు అతీత శక్తులు ఆవహించాయని నమ్మబలికారు. చివరకు ఏవో పూజలు చేసి దుష్టశక్తులను వదిలించామన్నారు. 

బంగారం తీసుకొని హత్య

ఈ పరిచయంతో ఉత్తరప్రదేశ్ నుండి ప్రతిరోజు ఫాతిమాకు ఫోన్ చేసి ఆ భూతవైద్యులు మాట్లాడుతుండేవారు. వారి మాయ మాటలు నమ్మి గత నెల 9వ తేదీన కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఫాతిమా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన వెంట తీసుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారిని విచారించినా ఫలితం లేకపోయింది. చివరకు విజయవాడలోని కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ కేసు దర్యాప్తుపై ఉత్తరప్రదేశ్ వెళ్లిన పోలీసులకు భూతవైద్యం చేసిన వాసిఫ్, తయ్యబ్ కనిపించారు. స్థానిక పోలీసుల సాయంతో తమదైన శైలిలో విచారించగా, 15 సవార్ల బంగారం తీసుకుని ఫాతిమాను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్ సహరంపూర్ నుంచి ఇద్దరు నిందితులను స్థానిక కోర్టు అనుమతితో విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. 

Also Read: Medak Car Fire: అటవీ ప్రాంతంలో తగలబడిన కారు... డిక్కీలో చూస్తే రియల్టర్ డెడ్‌బాడీ... మెదక్‌లో ఆందోళన కలిగించిన సంఘటన

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget