అన్వేషించండి

Shamshabad Accident : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Shamshabad Accident : శంషాబాద్ పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన కారు ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.

Shamshabad Accident : శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు ఆపకూడదన్న నిషేధం ఉంది. నిబంధనలు బేఖాతరు చేసి లారీ ఆపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వర్షం పడుతుండడంతో లారీ రోడ్డుపై ఆగి ఉందని గమనించలేకపోయారు. దీంతో వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు చనిపోయారు.  

దైవదర్శనానికి వెళ్లి వస్తూ 

తిరుపతి నుంచి శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. MH BV 0247 క్రెటా కారులో మహారాష్ట్ర వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు తుక్కుగూడ వైపు నుంచి పటాన్ చెరువు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓంకార్ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన లారీ రోడ్డుపై ఆగి ఉండడంతో వెనకాల నుంచి వచ్చిన కారు అదుపు తప్పి వేగంగా ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది, పోలీసులు కారులో ఇరుక్కుపోయినా క్షతగాత్రులను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

Also Read : Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 12 మందికిపైగా మృతి చెందినట్టు అధికారుల ధ్రువీకరించారు. మృతుల్లో విద్యార్థులూ ఉన్నారు. జంగ్లా గ్రామంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో బస్సు లోయలో పడినట్టు కుల్లు డిప్యుటీ కమిషనర్ అశుతోష్ గర్గ్ వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనతో ప్రధాని నరేంద్ర మోదీదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి పీఎమ్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. గాయపడ్డ వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా ట్వీట్ ద్వారా మృతుల కుటుంబానికి సంతాపం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్రపతి రామ్‌నాత్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ట్విటర్‌లో స్పందించారు. 

Also Read : PM Modi Black Balloons : ఏపీలో నల్ల బెలూన్లపై రాజకీయ రచ్చ, ఎవరు చేశారో తెలుసంటున్న బీజేపీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget