అన్వేషించండి

Nellore News : నెల్లూరు జిల్లాలో దారుణం, తల్లి, కూతురు అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య!

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇసుకపల్లిపాలెంలో ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇసుకపల్లిపాలెం గ్రామానికి చెందిన మురళి(24) అదే గ్రామానికి చెందిన స్వాతి(19)ని సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలె వారికి కూతురు పుట్టింది. గత రోజులుగా పుట్టింటిలో ఉన్న స్వాతి ఐదు రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చింది. అయితే ఆదివారం స్వాతి, నెలల పాప అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. వీరి శరీరంపై గాయాలనున్నట్లు పోలీసులు గుర్తించారు. గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.  

భర్తే హత్య చేశాడని అనుమానాలు! 

అయితే ఇంట్లోని మరో గదిలో మురళి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ముగ్గురు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ మరణాలకు కారణాలపై ఆరా తీస్తున్నారు.  అయితే భార్య, బిడ్డలకు విషం ఇచ్చి భర్తే హత్య చేశాడని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తెలియనున్నాయి. 

కర్నూలులో మరో దారుణం! 

కర్నూలు జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలో మహిళ భాగ్యలక్ష్మి మృతి వివాదాస్పదంగా మారింది. ఆమె భర్త జైహింద్‌ బాబు చనిపోయారు. ఆమెకు దామగట్ల యశోద, కల్పనాదేవి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన సోదరి కల్పనాదేవి తల్లిని హత్య చేసిందని యశోద ఆరోపించింది. తల్లి పేరిట బీమా డబ్బు, బంగారు నగలు, ఆస్తి కోసం కల్పన ఈ దారుణానికి పాల్పడిందని అంటున్నారు. అందుకే బంధువులకు చెప్పకుండా అంత్యక్రియలు పూర్తిచేసిందని యశోద ఆరోపిస్తుంది. తల్లి మృతిపై విచారణ జరపాలని యశోద కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు హత్య, కుట్ర కింద కేసు నమోదు చేశారు. పోలీసులు భాగ్యలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 

Also Read : SSLV-D1 Latest Update: ఇక ఆ శాటిలైట్స్ పనికిరావు, SSLV రాకెట్‌లో జరిగిన లోపం ఏంటంటే: ISRO

Also Read : Minister Roja New Car: లంచాలు తీస్కొని కారు కొన్నానట! జబర్దస్త్‌గా ఎన్ని లక్షలు వచ్చాయో చూస్కోండి - రోజా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Mobile Recharge Price : మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Embed widget