అన్వేషించండి

Vizag Crime: ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసిన కన్న తల్లి, వెంటనే ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను బావిలో పడేసి, తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను నూతిలో పడేసి తల్లి ఆత్మ హత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిని అతి కష్టమ్మీద స్థానికులు కాపాడారు. విశాఖపట్నం జిల్లాలోని రోలుగుంటలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివీ..

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను బావిలో పడేసి, తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు భాను (5), పృథ్వి (3) మృతి చెందగా, తల్లిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు. రోలుగుంట మండలానికి చెందిన గడదాసి నాగరాజుతో 6 సంవత్సరాల క్రితం ఇదే మండలం వడ్డిపకు చెందిన సాయితో ఈమెకు వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు నాగరాజు స్వగ్రామం జె.నాయుడు పాలెంలో నివాసం ఉంటున్నారు. వీరికి భాను (పాప) పృథ్వి (బాబు) జన్మించారు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం ఈ అఘాత్యానికి పాల్పడింది. నాగరాజు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. రోలుగుంట పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి 48 గంటల డెడ్‌లైన్, స్పందించకుంటే అన్ని కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసుల ముట్టడి

గతంలో అనంతపురంలోనూ..
గతంలో అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పుట్టపర్తిలో ఓ మహిళ తన ముగ్గురు కుమార్తెలను బావిలో తోసేసి ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతి చెందగా, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ, రమేశ్‌ దంపతులు పుట్టపర్తి సమీపంలోని పెదకమ్మ వారి పల్లి దొమ్మర పాలెంలో నివాసం ఉంటున్నారు. ఈ భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాలనీ సమీపంలో ఉన్న బావిలో ముగ్గురు కుమార్తెలను తోసేసి అరుణ కూడా దూకింది. దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి వారిని బయటకు తీశారు. అయితే కుమార్తెలు భవ్య (8), చందన (5) అప్పటికే మృతి చెందగా.. భార్గవి (8), తల్లి అరుణను ఆసుపత్రికి తరలించారు. అక్కడ భార్గవి చికిత్స పొందుతూ మరణించింది. అరుణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భార్గవి, భవ్య ఇద్దరు కవల పిల్లలు. ఈ ఘటనపై పుట్టపర్తి అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు.

Also Read: Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరలో తొలిఘట్టం - పగిడిద్దరాజు రాకతో జాతర ప్రారంభం, 16న మేడారానికి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వీడియోలు

RCB Wins IPL 2026 Final | రెడ్డో సారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget