అన్వేషించండి

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ సంచలనం అయింది. వ్యాపారస్తుల మధ్య లావాదేవీల్లో వివాదాల వల్లే కిడ్నాప్ చేశారని వ్యాపారి బంధువులు ఆరోపించారు.

 Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. మిర్చీ యార్డు నుంచి బైక్ పై వస్తున్న వ్యాపారిని చితకబాది ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. వ్యాపారస్తుల మధ్య లావాదేవీల్లో భాగంగా కిడ్నాప్ జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ కలకలంతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యాపారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.

అసలేం జరిగింది? 

గుంటూరు నగరానికి చెందిన మిర్చీ వ్యాపారులు నరేంద్ర కుమార్, బర్మా వెంకట్రావుల మధ్య గత కొన్నేళ్లుగా లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నాయి. నరేంద్ర తనకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని బర్మా వెంకట్రావు ఆరోపిస్తున్నారు. నరేంద్రకు మిర్చిని విక్రయించానని వాటి తాలూకా తనకు డబ్బులు రావాలని వెంకట్రావు వాదన. దీనిపై పోలీస్ స్టేషన్లలో నరేంద్ర ఫిర్యాదు కూడా చేశాడు. మరోవైపు వెంకట్రావు వద్ద నుంచి డబ్బులు రావాల్సిన మిర్చీ రైతులు కూడా పోలీసులకు కంప్లయింట్ చేశారు. వెంకట్రావు మాత్రం తనకు నరేంద్ర డబ్బులివ్వాలని అవి రాగానే చెల్లిస్తానంటూ చెబుతూ వచ్చాడు.  ఇదే విషయం మిర్చీ యార్డులోని పెద్దల వద్ద కూడా పంచాయితీ జరిగింది. ఎన్ని చోట్లకు వెళ్లిన ఇద్దరి మద్య ఉన్న సమస్య పరిష్కారం కాలేదు. 

ఇన్నోవా కారులో వచ్చి కిడ్నాప్ 

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో మిర్చి యార్డు నుంచి బైకుపై వస్తున్న నరేంద్రను ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు దుండగులు అడ్డుకున్నారు.  నలుగురు దుండగులు నరేంద్రను కొట్టి  ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన బంధువులు హుటాహుటిన యార్డు వద్దకు వచ్చారు. మిర్చి యార్డు నుంచి కిలో మీటర్ దూరంలోనే కిడ్నాప్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే వ్యాపారులు మిర్చి యార్డు వద్ద ఆందోళనకు దిగారు. వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిందుతుల వద్ద నుంచి వ్యాపారిని క్షేమంగా కాపాడాలని డిమాండ్ చేశారు. మిర్చి యార్డు నుండి వస్తున్న తన తండ్రిని కిడ్నాప్ చేసినట్లు నరేంద్ర కొడుకు చైతన్య పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కిడ్నాపర్లను పట్టుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 

అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్

అద్దె ఇంటి కోసం తిరుగుతున్నట్లు నటించిన యువకుడు చైన్ చోరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగింది. అద్దె ఇంటి కోసం వెతుకున్నట్లుగా వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన ఘటన నిజాంపేట్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల సీసీ ఫుటేజీ సేకరించారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేశామన్నారు. అయితే ఒంటరి మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 

అసలేం జరిగిందంటే..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి పియస్ పరిధి నిజాంపేట్ లో శ్రీనివాస్ కాలనీకి చెందిన స్వర్ణలత(62) స్థానికంగా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఓ వ్యక్తి ఆమెకు ఎదురుపడి అద్దె ఇంటి విషయమై చర్చించాడు. దాంతో ఆ మహిళ ఇల్లు అద్దెకు లేదని చెప్పినా వినకుండా ఆమెను ఫాలో అవుతూ ఇంటివరకు వచ్చాడు నిందితుడు. ఆ పెద్దావిడ తాను నివాసం ఉంటున్న బాలాజీ రెసిడెన్సీలోని లిఫ్ట్ లోపలికి రాగానే వెంటనే నిందితుడు లిఫ్ట్ గ్రిల్ ఓపెన్ చేసి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Embed widget