అన్వేషించండి

Karnataka Crime News: చికెన్ కర్రీ కోసం కొడుకుని హత్య చేసిన తండ్రి, కొంచెం కూడా మిగల్చలేదన్న కోపంతో దాడి

Karnataka Crime News: చికెన్ కర్రీ విషయంలో తండ్రి కొడుకుని హత్య చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది.

Karnataka Crime News:

కర్ణాటకలో ఘటన..

రీసెంట్‌గా బలగం సినిమా చూశారుగా. అందులో నల్లి బొక్క కోసం బావ, బామ్మర్దులు గొడవ పడి 20 ఏళ్లు మాట్లాడుకోలేదనే పాయింట్‌ చూపించారు. సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో మీమ్స్ వచ్చాయి. "ఇదేం గొడవరా బాబు" అని అంతా నవ్వుకున్నారు. నిజానికి సినిమాల్లోనే కాదు. బయట కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. నాన్‌ వెజ్ విషయంలో తగాదాలు వస్తుంటాయి. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...కేవలం మాంసం విషయంలోనే గొడవలు జరిగి పెళ్లిళ్లు ఆగిపోయిన సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. వీటి కోసం కొట్టుకున్న వాళ్లూ ఉన్నారు. కర్ణాటకలో ఇదే సీన్ రిపీట్ అయింది. ఇంట్లో వండిన చికెన్ అంతా ఒక్కడే తిన్నాడన్న కోపంతో ఓ తండ్రి కొడుకుని చావ బాదాడు. ఓ చెక్కతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిందీ దారుణం. మృతుడి పేరు శివరామ్‌గా పోలీసులు వెల్లడించారు. చికెన్ కర్రీ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తనకు కొంచెం కూడా మిగల్చకుండా కొడుకే అంతా తినేశాడన్న కోపంతో ఊగిపోయాడు తండ్రి. ఒక్కసారిగా మాటా మాటా పెరిగింది. చేతికి అందిన చెక్క కర్రతో గట్టిగా కొడుకు తలపై కొట్టాడు. ఆ దెబ్బ ధాటిని తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు కొడుకు. ఆసుపత్రికి తరలించగా...అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. చికెన్ కర్రీ వండలేదన్న కోపంతో ఓ భర్త, భార్యను చంపేశాడు. ఎన్ని సార్లు అడిగినా వండడం లేదన్న ఆగ్రహంతో దాడి చేసి హతమార్చాడు. "నేను ఇంటికి వచ్చే సరికి చికెన్ కర్రీ లేదు. నాకు చాలా కోపం వచ్చింది. భార్యతో వాగ్వాదం జరిగింది. కోపంతో ఆమెను గట్టిగా కొట్టాను" అని చెప్పాడు నిందితుడు. 

అమెరికాలోనూ...

అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. చికెన్ బిర్యానీ దొరక్కపోవడంతో ఒక వ్యక్తి రెస్టారెంట్ కు నిప్పు పెట్టాడు. ఈ మొత్తం సంఘటన రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దాని ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ వీడియోలో నిందితుడు నిప్పు పెట్టడం చూడవచ్చు. నిందితుడి 49 ఏళ్ల చోఫెల్ నోర్బుగా గుర్తించారు పోలీసులు. న్యూయార్క్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చోఫెల్ నగరంలోని జాక్సన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తినడానికి వచ్చాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అతను తాగిన మైకంలో ఉన్నందున రెస్టారెంట్ సిబ్బంది తనకు చికెన్ బిర్యానీ ఇవ్వలేదని అసహనంతో రగిలిపోయాడు. అది కాస్త కోపంగా మారింది. అందుకే రెస్టారెంట్ యజమానికి గుణపాఠం చెప్పాలని భావించి ఇలా చేశాడు. తర్వాత రోజు రాత్రి రెస్టారెంట్‌కు వచ్చి నిప్పు పెట్టాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FDNY (@fdny)

Also Read: Karnataka Elections 2023: దూకుడు మీదున్న కర్ణాటక కాంగ్రెస్, మరి కొందరి అభ్యర్థుల పేర్లు ఖరారు

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget