అన్వేషించండి

Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

Telangana : హైదరాబాద్ లో పలు చోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. హాస్టల్ భవనంపై నుంచి దూకి ఓ యువత ఆత్మహత్య చేసుకోగా.. మరో ఘటనలో గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు.

Telangana : తెలంగాణలోని వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్ భవనంపై నుంచి దూకి పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. మరో పక్క హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు.

హాస్టల్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

గచ్చిబౌలిలోని సిద్ధిక్ నగర్ లోని ఓ హాస్టల్ భవనంపై నుంచి దూకి పశ్చిమ బెంగాల్ కు చెందిన రితోజి బసు అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఘటన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తర్వాత శవ పరీక్ష నిమిత్తం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి

హైదరాబాద్‌‌లోని ఎల్బీ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ సెల్లార్‌లో తవ్వకాలు జరుపుతుండగా గోడ కూలింది. దీంతో మట్టిపెడ్డల మీద పడి ముగ్గురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది స్పాట్‌కి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసి, చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. కాగా చనిపోయిన వారి మృతదేహాలను సైతం రెస్క్యూ సిబ్బంది వారిపై పడ్డ మట్టి దిబ్బలను తొలగించి బయటకు తీశారు. ప్రాథమిక వివరాల ప్రకారం, ఓ భవన నిర్మాణానికి సంబంధించి ఇక్కడ సెల్లార్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించిన సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్

అంతకుముందు ఫిబ్రవరి 4న రాత్రి చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రసాయనాల ఘాటుతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

Also Read : Shamshabad Airport : తిరుపతికెళ్లే విమానం క్యాన్సిల్ చేసిన అధికారులు - శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget