అన్వేషించండి

పెళ్లికి ఒప్పుకోలేదని గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి, రాడ్‌తో తలపై కొట్టి చంపిన యువకుడు

Delhi Crime: ఢిల్లీలో ఓ యువకుడు గర్ల్‌ఫ్రెండ్‌ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో రాడ్‌తో కొట్టి చంపాడు.

Delhi Crime: 

ఢిల్లీలో దారుణం...

ఢిల్లీలోని మాలవియా నగర్‌లో ఓ కాలేజ్‌ బయట ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కమలా నెహ్రూ కాలేజ్‌లో చదువుతున్న నగ్రీస్‌ తలపై రాడ్‌తో కొట్టాడు ఓ యువకుడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నగ్రీస్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్క్‌కి వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని బాయ్‌ఫ్రెండ్‌ ఒత్తిడి చేశాడు. అందుకు నగ్రీస్ ఒప్పుకోలేదు. ఈ కోపంతో ఇనుప రాడ్‌తో బలంగా ఆమె తలపై కొట్టాడు. ప్రాథమిక విచారణలో తేలిందేంటంటే...నగ్రీస్ ఫ్యామిలీ ఈ ఇద్దరి పెళ్లికి అంగీకరించలేదు. చాలా రోజులుగా నగ్రీస్ తన బాయ్‌ఫ్రెండ్‌ ఇర్ఫాన్‌తో మాట్లాడడం మానేసింది. ఈ ఏడాదే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నగ్రీస్...ఓ కోచింగ్ సెంటర్‌కి వెళ్తోంది. అప్పుడే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పార్క్‌కి వెళ్లింది. అక్కడే హత్యకు గురైంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలోనే ఓ ఇనుప రాడ్‌ను గుర్తించారు. నగ్రీస్ తలపై బలమైన గాయాలున్నట్టు వెల్లడించారు. నిందితుడు ఇర్ఫాన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

"ఓ పాతికేళ్ల అమ్మాయి పార్క్‌లో హత్యకు గురైందని మాకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లాం. ఆమె డెడ్‌బాడీకి సమీపంలోనే ఓ రాడ్‌ దొరికింది. ఆ రాడ్‌తోనే ఇర్ఫాన్‌ ఆమెను కొట్టి చంపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది"

- పోలీసులు

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. పార్క్‌లో ఓ రాడ్‌తో కొట్టి చంపినా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

" జనాలు ఎక్కువగా ఉండే మాలవియా నగర్ లాంటి ప్రాంతాల్లోనూ ఓ అమ్మాయిని ఇలా బహిరంగంగా రాడ్‌తో కొట్టి చంపారు. ఢిల్లీలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతోంది. బాధితుల పేర్లు మారుతున్నాయే తప్ప వాళ్లపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు"

- స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.