By: ABP Desam | Updated at : 13 Jun 2023 10:02 AM (IST)
Edited By: jyothi
పోలీసు జీపునే మాయం - అసలేం జరిగిందంటే? ( Image Source : Pixabay )
Chittoor News: పట్టపగలు, నడిరోడ్డుపై పోలీసు స్టేషన్ బయట ఉన్న పోలీసు జీపును ఎత్తుకెళ్లిపోయాడో వ్యక్తి. తాళం వేయకుండా ఉన్న బండిని అంతా చూస్తుండగానే.. దర్జాగా తీసుకెళ్లిపోయాడు.
అసలేం జరిగిందంటే?
చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ రక్షక జీపును ఓ వ్యక్తి మాయం చేశాడు. సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పోలీసు స్టేషన్ కు ఎదురుగా పార్కు చేసి ఉన్న వాహనం మాయమైనట్లు పోలీసు గుర్తించారు. దీంతో అప్రమత్తంమైన వన్ టౌన్ పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలించగా.. రక్షకభట వాహనాన్ని ఎటు వైపు తీసుకెళ్లారో గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకి చెందిన వందవాసి అనే మతిస్థిమితం లేని వ్యక్తి జీపును దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వందవాసిను అదుపులోకి తీసుకుని అతని వద్ద జీపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Ganja in AP: రెడ్హ్యాండెడ్గా దొరికిన 350 కిలోల గంజాయి - సప్లై చేసేది ఎవరో తెలిస్తే షాక్!
Woman Fraud: కాబోయే భార్యే కదా అని నమ్మితే ఊహించని ట్విస్ట్! బాధితుడు లబోదిబో
Varalaxmi Tiffin Center Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమానితో అనురాధ ప్రేమాయణం, అతడి కోసమే డ్రగ్స్ దందా
Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!
Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
/body>