అన్వేషించండి

Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

Subrahmanyam Death Case: డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతి కేసులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విచారణ చేపట్టామన్నారు.

AP DGP Rajendranath Reddy says FIR filed against MLC Anantha Udaya Bhaskar driver Subrahmanyam Death Case
తిరుపతి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యం మృతి కేసుపై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని చెప్పారు. తిరుపతిలోని ఎస్వీ సెనెట్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం మెడికల్ రిపోర్టు వచ్చిన తరువాత పూర్తి స్ధాయిలో విచారణ జరుపుతామని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుపుతున్నామని, సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేస్తామని వెల్లడించారు.

కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత దిశ, మహిళా పోలీసు స్టేషన్లను కొత్తవి ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలియజేశారు. గత మూడేళ్లలో నేరాలు సంఖ్య గణనీయంగా తగ్గిందని, కరోనా సమయంలో క్రైం రేటును ప్రామాణికంగా తీసుకోవడం లేదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ముఖ్యంగా 2019-2022 మూడేళ్లలో, గత మూడు నెలలుగా నేరాలు, హత్యల సంఖ్య బాగా తగ్గిందన్నారు. రాత్రి సమయాల్లో పోలీసు సుబ్బందితో బీట్ నిర్వహించడంతో పాటుగా, నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాంమన్నారు.

రాష్ట్రంలో యాక్సిడెంట్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ఇక పదోవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ తెలుగు పరీక్షలో మాల్ ప్రాక్టీసు జరగడం వాస్తవమేనని, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే నారాయణను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నారాయణ కేసులో నిర్లక్ష్యం వహించిన ఏసీపీ సుజాత‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవడంమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.  

మల్కాన్ గిరి జిల్లా నుండి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్ధాయిలో నిరోధించినట్లు ఆయన తెలిపారు.. నిషేధిక వస్తువులు అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటాంమని, నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల్లో త్వరలో చెక్ పోస్టు ఏర్పాటు చేస్తాంమని తెలియజేశారు.. అంతే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతినిత్యం వాహనాల తనిఖీ చేపడుతున్నట్లు ఏపి డిజిపి కాసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు.  
Also Read: Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Also Read: MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget