అన్వేషించండి

Visa New Rules: ఫ్లైట్‌ ఎక్కబోతున్నారా?, రీసెంట్‌గా మారిన వీసా రూల్స్‌ గురించి తెలుసుకోండి

విదేశాలను విజిట్‌ చేసే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది.

Visa New Rules: చదువు కోసం, ఉద్యోగం చేయడానికి, ఆఫీస్‌ పని మీద, వ్యాపారం కోసం, వైద్యం కోసం, కొత్త ప్రదేశాలు చూడడానికి, కుటుంబ సభ్యులు/బంధువుల ఇంటికి వెళ్లడానికి, విశ్రాంతి కోసం.. ఇలా రకరకాల కారణాలతో వివిధ దేశాలకు మన వాళ్లు ఫ్లైట్‌ ఎక్కుతుంటారు. విదేశాలను విజిట్‌ చేసే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దీంతో, ఇండియన్‌ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం చాలా దేశాలు రూల్స్‌ సడలిస్తున్నాయి. వీసా ఆన్ అరైవల్, ఫ్రీ ట్రాన్సిట్ వీసా, డిజిటల్‌ స్కెంజెన్ వీసా, వీసా క్యూలో నిలబడే బాధను తప్పించడం.. ఇలా, గత కొన్ని నెలల్లో వీసా రూల్స్‌ విషయంలో మార్పులు జరిగాయి.

రీసెంట్‌గా మారిన వీసా రూల్స్‌: 

1) ఇండోనేషియా
రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా తన వీసా-ఫ్రీ (వీసా లేని) ప్రయాణంపై నిషేధాన్ని అధికారికం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో అమలులోకి తెచ్చిన నిషేధం ఇకపైనా కొనసాగుతుందని అర్థం. ఇండోనేషియా వెళ్లే ఇండియన్‌ 'వీసా ఆన్ అరైవల్‌' వెసులుబాటుతో ఇక్కడ ఫ్లైట్‌ ఎక్కవచ్చు.

2) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
యుఎస్ విజిటింగ్‌ కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బిజినెస్‌, టూరిస్ట్‌ సహా కొన్ని కేటగిరీల్లో వీసా ఫీజ్‌ పెంచారు. ఈ నెల (జూన్ 2023‌) 17 నుంచి, వ్యాపారం & టూరిజం (B1 & B2 కేటగిరీలు) విజిటర్‌ వీసాలు; నాన్ పిటిషన్ ఆధారిత NIVల ఫీజులు $160 (రూ. 13,125) నుంచి $185 (రూ. 15,176)కు పెరిగాయి.

పాస్‌పోర్ట్‌పై "క్లియరెన్స్ రిసీవ్‌డ్‌" లేదా "డిపార్ట్‌మెంట్ ఆథరైజేషన్" స్టాంప్ ఉన్న వాళ్లు ఫ్రెష్ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ మినహాయింపు కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ స్టాంప్ లేని ట్రావెలర్‌ వీసా గడువు ముగియడానికి 48 నెలల సమయం ఉంటే ఈ సర్వీస్‌ పొందవచ్చు.

3) కజకిస్థాన్
వీసా లేకపోయినా ఇండియన్‌ ట్రావెలర్స్‌ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు తక్కువ ధరకే డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ ప్రారంభించింది. లో కాస్ట్‌ క్యారియర్‌ ఫ్లైఅరిస్టాన్, దిల్లీ నుంచి షైమ్‌కెంట్‌ మధ్య నేరుగా తిరుగుతుంది. వన్‌ సైడ్‌ ఛార్జ్‌ రూ. 4,500 కంటే తక్కువ.

4) సౌదీ అరేబియా
సౌదీ అరేబియాలో పర్యటించడానికి సౌదియా ఎయిర్‌లైన్స్ లేదా ఫ్లైనాస్ ఎయిర్‌లైన్‌ టిక్కెట్‌ తీసుకుంటే, నాలుగు రోజుల ట్రాన్సిట్ వీసాను ఫ్రీగా పొందేందుకు మీరు అర్హులవుతారు. మీ టిక్కెట్‌పై వీసా జారీ అవుతుంది, 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.

5) ఈజిప్ట్
ఈజిప్ట్, భారతీయులకు దాదాపు $25లకు (రూ. 2,060) 30 రోజులు చెల్లుబాటు అయ్యే సింగిల్ ఎంట్రీ వీసాను త్వరలో జారీ చేయనుంది.

6) చైనా
కొవిడ్‌ తరువాత, టూరిస్ట్‌లను తిరిగి స్వాగతించడానికి చైనా ఇటీవల తన బార్డర్స్‌ ఓపెన్‌ చేసింది. మార్చి 28 2020కి ముందు జారీ అయిన వాలిడ్‌ వీసా ఉన్న పర్యాటకులు, డ్రాగన్‌ కంట్రీని దర్శించడానికి ఇప్పుడు దానిని ఉపయోగించవచ్చు, అయితే ఇతరులు ఫ్రెష్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.

7) యూరప్
EU సభ్య దేశాలు ప్రస్తుత స్కెంజెన్ వీసా వ్యవస్థను డిజిటల్‌లోకి మార్చేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో పాస్‌పోర్ట్‌లో ఫిజికల్‌ స్టిక్కర్ అవసరం ఇకపై ఉండదు. దీనిని అధికారికంగా ఆమోదిస్తే, కొత్త చట్టం చాలా సులభంగా ఉంటుంది. వీసా కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. మొత్తం వీసా ప్రక్రియ చౌకగా, వేగవంతంగా మారుతుంది.

మరో ఆసక్తికర కథనం: ఐటీ రిఫండ్‌ ఇంకా అందలేదా?, ఎప్పట్లోగా వస్తుందో తెలుసుకోవచ్చు 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Home Loan Tips:హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Summer Business Tips: తక్కువ పెట్టుబడితో ఈ వేసవిలో స్టార్ట్ చేయదగిన భారీ డిమాండ్ ఉన్న బిజినెస్‌లు ఇవే! 
తక్కువ పెట్టుబడితో ఈ వేసవిలో స్టార్ట్ చేయదగిన భారీ డిమాండ్ ఉన్న బిజినెస్‌లు ఇవే! 

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Embed widget