అన్వేషించండి

Stock Market Update: నిన్న రక్త కన్నీరు.. నేడు లాభాల జోరు! సెన్సెక్స్‌ 700 +, నిఫ్టీ 250 +

భారత స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో కళకళలాడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 700+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 250+ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కీలక సూచీలకు మద్దతు లభించింది.

భారత స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో కళకళలాడుతున్నాయి. కీలక సూచీలకు మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఓపెన్‌ కావడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌కు దారితీసింది. దాంతో నేడు కొనుగోళ్ల జాతర కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 700+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  250+ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

క్రితం సెషన్లో 57,276 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,795 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. అక్కడ్నుంచి కొనుగోళ్లు జోరందుకోవడంతో 58,044 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 11:30 గంటలకు 675 పాయింట్ల లాభంతో 57,953 వద్ద కొనసాగుతోంది.

బుధవారం 17,110 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,208 వద్ద భారీ గ్యాప్‌ అప్‌తో ఆరంభమైంది. ఆ తర్వాత ఊర్ధ్వ ముఖంగా పయనిస్తూ 17,359 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 220 పాయింట్ల లాభంతో 17,329 వద్ద కొనసాగుతోంది.

Also Read: MSME Sector Budget 2022 Expectations: నిర్మలమ్మా..! 'సూక్ష్మం' ఎరిగి 'లాభం' చేకూర్చండి!!

Also Read: Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

బ్యాంక్‌ నిఫ్టీ ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 38,246 వద్ద మొదలైన సూచీ 38,023 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 38,412 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 222 పాయింట్ల లాభంతో 38,204 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో 47 కంపెనీలు లాభాల్లో 3 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతీ, పవర్‌గ్రిడ్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌ స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు 1-3 శాతం లాభాల్లో ఉన్నాయి.

Stock Market Update: నిన్న రక్త కన్నీరు.. నేడు లాభాల జోరు! సెన్సెక్స్‌ 700 +, నిఫ్టీ 250 +

Stock Market Update: నిన్న రక్త కన్నీరు.. నేడు లాభాల జోరు! సెన్సెక్స్‌ 700 +, నిఫ్టీ 250 +

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
RBI Loan Recovery Guidelines 2026: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో
అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
Embed widget