అన్వేషించండి

Organic Farming: గ్రాస్ రూట్స్ స్థాయికి వెళ్తున్న ఆర్గానిక్ ఫామింగ్ - ఆర్థికంగా బలోపేతమవుతున్న రైతులు

Patanjali: ఆర్గానికి సాగు ఇప్పుడు రైతుల ఆదాయంలో విప్లవాత్మక మార్పు తెలుస్తోంది. అత్యంత చివరి రైతులూ ఈ సాగు పద్దతిపై ఆసక్తి కనబరుస్తున్నారు.

Organic farming financially empowering the farmers:   పతంజలి ఆయుర్వేద్ తన సేంద్రియ వ్యవసాయ ఉద్యమాన్ని అత్యంత చివరి స్థాయి రైతుల వద్దకు తీసుకెళ్తోంది. ఆర్గానిక్ సాగును   ప్రోత్సహించడం ద్వారా   రైతులకు సాధికారిత తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  భారతీయ వ్యవసాయాన్ని సమగ్రంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.  బాబా రాందేవ్ , ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో దేశ వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేస్తూ ఆధునీకరిస్తున్నామని పతంజలి చెబుతోంది. 

కార్యక్రమం ద్వారా రైతులకు సేంద్రియ పద్ధతుల శిక్షణ 

 పతంజలి  కిసాన్ సమృద్ధి కార్యక్రమం రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందులో పంట మార్పిడి, ఆకుపచ్చ ఎరువు తయారీ,  కంపోస్ట్ తయారీ వంటి సరళ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. పతంజలి సేంద్రియ ఎరువులు, నేల-మెరుగుదల ఉత్పత్తులను అభివృద్ధి చేసింది, ఇవి పంటలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయని పతంజలి తెలిపింది. 

 డిజిటల్ యాప్ ,  కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా మెరుగైన ధరలు 

పతంజలి తన డిజిటల్ చొరవలు రైతులకు మార్కెట్‌కు మెరుగైన అవకాశాలను అందిస్తున్నాయని చెబుతోంది.  పతంజలి   కాంట్రాక్ట్ ఫార్మింగ్ ,  డిజిటల్ యాప్ ద్వారా రైతులకు ఖచ్చితమైన ధరలు ,  మార్కెట్ సమాచారం అందుతుంది. కంపెనీ మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుండి పంటలను కొనుగోలు చేస్తుంది, ఇది వారి ఆదాయాన్ని పెంచుతుంది. అదనంగా, పతంజలి గ్రామీణ మహిళలకు ఔషధ మొక్కల సాగు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సాధికారం చేస్తోంది అని కంపెనీ వివరించింది.

సేంద్రియ వ్యవసాయం నేల ఆరోగ్యం,  నీటి నాణ్యత మెరుగు 

 సేంద్రియ వ్యవసాయం పర్యావరణ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పద్ధతి నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది, నీటిని స్వచ్ఛంగా ఉంచుతుంది , వవైవిధ్యాన్ని పెంచుతుంది. సాంప్రదాయ భారతీయ వ్యవసాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో కలపడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నామని కంపెనీ పేర్కొంది.

సుస్థిర వ్యవసాయం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం 

 రైతుల జీవనాన్ని మెరుగుపరుస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పతంజలి చెబుతోంది.  ఇది భారతదేశాన్ని సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ లీడర్‌గా మార్చవచ్చు. నిపుణులు పతంజలి మోడల్ వ్యవసాయ భవిష్యత్తును మార్చగలదని, ఆరోగ్యకరమైన పర్యావరణం , భవిష్యత్ తరాలకు సంపన్న వ్యవసాయానికి దారితీస్తుందని నమ్ముతున్నామని పతంజలితెలిపింది. 
 
పతంజలి   సేంద్రియ వ్యవసాయ ఉద్యమం సుస్థిరత, రైతుల సాధికారత,  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యాలతో ముందుకెళ్తోంది.   కిసాన్ సమృద్ధి కార్యక్రమం, డిజిటల్ యాప్,  కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులకు మేలు చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget