అన్వేషించండి

Organic Farming: గ్రాస్ రూట్స్ స్థాయికి వెళ్తున్న ఆర్గానిక్ ఫామింగ్ - ఆర్థికంగా బలోపేతమవుతున్న రైతులు

Patanjali: ఆర్గానికి సాగు ఇప్పుడు రైతుల ఆదాయంలో విప్లవాత్మక మార్పు తెలుస్తోంది. అత్యంత చివరి రైతులూ ఈ సాగు పద్దతిపై ఆసక్తి కనబరుస్తున్నారు.

Organic farming financially empowering the farmers:   పతంజలి ఆయుర్వేద్ తన సేంద్రియ వ్యవసాయ ఉద్యమాన్ని అత్యంత చివరి స్థాయి రైతుల వద్దకు తీసుకెళ్తోంది. ఆర్గానిక్ సాగును   ప్రోత్సహించడం ద్వారా   రైతులకు సాధికారిత తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  భారతీయ వ్యవసాయాన్ని సమగ్రంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.  బాబా రాందేవ్ , ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో దేశ వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేస్తూ ఆధునీకరిస్తున్నామని పతంజలి చెబుతోంది. 

కార్యక్రమం ద్వారా రైతులకు సేంద్రియ పద్ధతుల శిక్షణ 

 పతంజలి  కిసాన్ సమృద్ధి కార్యక్రమం రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందులో పంట మార్పిడి, ఆకుపచ్చ ఎరువు తయారీ,  కంపోస్ట్ తయారీ వంటి సరళ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. పతంజలి సేంద్రియ ఎరువులు, నేల-మెరుగుదల ఉత్పత్తులను అభివృద్ధి చేసింది, ఇవి పంటలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయని పతంజలి తెలిపింది. 

 డిజిటల్ యాప్ ,  కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా మెరుగైన ధరలు 

పతంజలి తన డిజిటల్ చొరవలు రైతులకు మార్కెట్‌కు మెరుగైన అవకాశాలను అందిస్తున్నాయని చెబుతోంది.  పతంజలి   కాంట్రాక్ట్ ఫార్మింగ్ ,  డిజిటల్ యాప్ ద్వారా రైతులకు ఖచ్చితమైన ధరలు ,  మార్కెట్ సమాచారం అందుతుంది. కంపెనీ మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుండి పంటలను కొనుగోలు చేస్తుంది, ఇది వారి ఆదాయాన్ని పెంచుతుంది. అదనంగా, పతంజలి గ్రామీణ మహిళలకు ఔషధ మొక్కల సాగు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సాధికారం చేస్తోంది అని కంపెనీ వివరించింది.

సేంద్రియ వ్యవసాయం నేల ఆరోగ్యం,  నీటి నాణ్యత మెరుగు 

 సేంద్రియ వ్యవసాయం పర్యావరణ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పద్ధతి నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది, నీటిని స్వచ్ఛంగా ఉంచుతుంది , వవైవిధ్యాన్ని పెంచుతుంది. సాంప్రదాయ భారతీయ వ్యవసాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో కలపడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నామని కంపెనీ పేర్కొంది.

సుస్థిర వ్యవసాయం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం 

 రైతుల జీవనాన్ని మెరుగుపరుస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పతంజలి చెబుతోంది.  ఇది భారతదేశాన్ని సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ లీడర్‌గా మార్చవచ్చు. నిపుణులు పతంజలి మోడల్ వ్యవసాయ భవిష్యత్తును మార్చగలదని, ఆరోగ్యకరమైన పర్యావరణం , భవిష్యత్ తరాలకు సంపన్న వ్యవసాయానికి దారితీస్తుందని నమ్ముతున్నామని పతంజలితెలిపింది. 
 
పతంజలి   సేంద్రియ వ్యవసాయ ఉద్యమం సుస్థిరత, రైతుల సాధికారత,  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యాలతో ముందుకెళ్తోంది.   కిసాన్ సమృద్ధి కార్యక్రమం, డిజిటల్ యాప్,  కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులకు మేలు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget