అన్వేషించండి

IPO News: లిస్టింగ్ ముందే రూ.520 లాభంలో ఐపీవో, గ్రే మార్కెట్లో సంచలనం

TBO Tech IPO: మార్కెట్లో ఐపీవోల కోలాహలం కొనసాగుతున్న వేళ టిబిఓ టెక్ కంపెనీ చరిత్ర సృష్టిస్తోంది. ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఇంకా తెరుచుకోక ముందే ఐపీవో షేర్లు భారీ ప్రీమియం రేటు పలుకుతున్నాయి.

TBO Tech IPO News: భారత స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఐపీవోల హవా కొనసాగుతోంది. కరోనా తర్వాత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది ఐపీవోలతో తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలను పొందేందుకు మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదొడుకులతో ట్రేడింగ్ చేయటం కంటే రెండు వారాల్లో డబ్బును రెట్టింపు చేస్తున్న ఐపీవోపై మనసు పారేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక కంపెనీ ఐపీవో మాత్రం ఇంకా ప్రారంభం కూడా కాకుండానే గ్రేమార్కెట్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.

ఐపీవో వివరాలు..
టిబిఓ టెక్ కంపెనీ ఈవారం మార్కెట్లో సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇది మే 8న ప్రారంభమై మే 10న ముగియనుంది. కంపెనీ షేర్ల కేటాయింపు మే 13, 2024న ముగియనుంది. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 16 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. తాజా ఐపీవో కోసం ప్రైస్ బ్యాండ్ విక్రయ ధరను షేరుకూ రూ.875-920గా ఉంచింది. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనేందుకు అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర లెక్కన కనీసం రూ.14,720 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయితే మరో మూడు రోజుల్లో తెరుచుకోవటానికి ముందే ఐపీవో గ్రేమార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందనతో రోజుకో రికార్డు సృష్టిస్తోంది.

లాభాల సునామీ..
ఇన్వెస్టర్స్ గెయిన్ తాజా డేటా ప్రకారం ఆదివారం నాడు టిబిఓ టెక్ ఐపీవో షేరు గ్రేమార్కెట్లో అత్యధికంగా ఒక్కోటి రూ.520 ప్రీమియం ధరను పలుకుతున్నాయి. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగినట్లయితే కంపెనీ షేర్లు జాబితా రోజున రూ.1,440 వద్ద మార్కెట్లలో తెరుచుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ఐపీవోకు దరఖాస్తు చేసుకుని అలాట్మెంట్ సమయంలో షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సుడి తిరగనుంది. ఎందుకంటే కేవలం లిస్టింగ్ సమయంలో బలమైన ప్రీమియం కారణంగా 56.52 శాతం లాభాన్ని నిమిషాల్లో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు పొందుతారు. ప్రస్తుతం ఐపీవోకి యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్‌మన్ సాచ్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లను లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 

మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటుగా ఆఫర్ ఫర్ సేల్ కూడా కలిగి ఉంది. ఐపీవో ఇండియన్ మార్కెట్ల నుంచి రూ.1,550.81 కోట్లను సమీకరించాలనే లక్ష్యతో ఈవారం మార్కెట్లోకి వస్తోంది. 2006లో ప్రారంభించబడిన కంపెనీ ప్రధానంగా టూరిజం రంగంలోని కంపెనీలకు, వ్యక్తులకు సేవలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి ప్రమోటర్లుగా అంకుష్ నిజవాన్, గౌరవ్ భట్నాగర్, మనీష్ ధింగ్రా, అర్జున్ నిజవాన్ ఉన్నారు. దీనికి తోడు కంపెనీ బలమైన ఆర్థిక గణాంకాలతో లాభదాయకతను ప్రదర్శించటం ఇన్వెస్టర్లను ఐపీవో దిశగా ఆకర్షిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget