అన్వేషించండి

Investor Mark Mobius: చైనా పతనం మనకు లాభం..! 50 ఏళ్ల వరకు భారత మార్కెట్లకు తిరుగులేదు!

డ్రాగన్‌ దేశంలో పరిస్థితులు చేయి దాటుతున్నాయి. ఫలితంగా భారత మార్కెట్ల జోరు పెరగనుంది. వెటరన్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ ఇదే అంటున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత స్టాక్‌ మార్కెట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని వెటరన్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అంటున్నారు. తన ఎమర్జింగ్ మార్కెట్‌ ఫండ్స్‌లో దాదాపుగా 50 శాతం భారత్‌, తైవాన్‌కే కేటాయించానని తెలిపారు. ప్రస్తుతం చైనా షేర్లు నష్టాల బాట పట్టాయని మిగతా వాటితో పోలిస్తే లాభాలు రావడం లేదని వెల్లడించారు.

'భారత్‌ 50 ఏళ్ల ర్యాలీలో ఉంది' అని మొబియస్‌ అన్నారు. పదేళ్ల క్రితం చైనా మార్కెట్లు ఉన్నట్టుగా భారత్‌ ఉందని స్పష్టం చేశారు. అప్పుడప్పుడు బేర్‌ పట్టు బిగించినా, షార్ట్ సెల్లింగ్‌ జరుగుతున్నా భారత్‌ మెరుగ్గా ఉందన్నారు. సంస్కరణలు వేగంగా చేపట్టడం, అన్ని రాష్ట్రాల్లోనూ నిబంధనలు ఒకేలా ఉండటం సుదీర్ఘ కాలంలో దేశానికి మేలు చేస్తోందని పేర్కొన్నారు.

2020, మార్చి నుంచి విపరీతంగా ర్యాలీ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలు తగ్గుతాయని మోర్గాన్‌ స్టాన్లీ, నొమురా వంటి అనలిస్టులు అంచనా వేస్తోంటే మొబియస్‌ మాత్రం బుల్లిష్‌గా ఉన్నారు. అతి నియంత్రణ వల్ల చైనా మార్కెట్లు రాణించడం లేదని పేర్కొన్నారు. 'చైనా పరిస్థితి బాగా లేకపోవడంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లూ అలాగే ఉంటాయని అనుకుంటున్నారు. కానీ వారు పైపైకి ఎగిసే ఇండియా మార్కెట్లు చూడాలి' అని ఆయన తెలిపారు.

మొబియస్‌ ఫోర్ట్‌పోలియోలోని ఎమర్జింగ్ మార్కెట్స్‌ ఫండ్‌లో 45 శాతం భారత్‌, తైవాన్‌కే కేటాయించారు. సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. చైనా మార్కెట్ల పతనం ఇతర దేశాల్లో పెట్టుబడులకు మార్గాలు తెరుస్తోందని ఆయన అంటున్నారు. 'ప్రభుత్వాలు మరింత మెరుగ్గా నియంత్రణ చేపట్టాలి. గుత్తాధిపత్యాన్ని నివారించాలి. మేం చిన్న, మధ్య తరహా కంపెనీలపై ఆసక్తితో ఉన్నాం. ప్రభుత్వ సంస్కరణల వల్ల ఇవి ప్రయోజనం పొందుతాయి' అని మొబియస్‌ అన్నారు.

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Embed widget