అన్వేషించండి

Budget AP Reactions : ఏపీకి బడ్జెట్‌లో కేటాయింపులపై సంతృప్తి - కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ నేతలు

Andhra Pradesh : బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వానికి నిధులు కేటాయిపులు జరిపిన నిర్మలా సీతారామన్‌కు టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి, పోలవరానికి నిధుల సాయం ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Budget Allocations for Andhra :  ఆంధ్రప్రదేశ్‌కు బడ్దెట్‌లో ప్రాధాన్యం దక్కింది. అమరావతికి రూ. పదిహేను వేల కోట్లు ప్రకటించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరానికి పెట్టే ప్రతి ఖర్చు నాబార్డు ద్వారా రీఎంబర్స్ చేస్తారు కాబట్టి  బడ్జెట్‌ లో ప్రత్యేకంగా ఎంత మొత్తం అని చెప్పలేదు. ఇంకా ఏపీకి పారిశ్రామిక కారిడార్లు కూడా ప్రకటించారు. ఈ  కేటాయింపులపై టీడీపీ నేతలు సంతృప్తి ప్రకటించారు.  అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

 

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంతృప్తి వెలిబుచ్చారు. ఏపీ ఆశించినవన్నీ కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచారన్నారు.  అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెడతాయన్నారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం ..  ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తొడ్పడుతుందని విశ్లేషించారు.  ఏ  ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి  జరుగుతుందన్నారు.  కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేలా కేంద్ర బడ్జెట్ లఉందన్నారు.            

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు చేశారనితాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతోషం ప్రకటించారు.   రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయించిన NDA ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి  కృృతజ్ఞతలుతెలిపారు.   వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించారని దీని వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. 


ఆంధ్రప్రేదశ్ కు కేంద్రం ప్రత్యేక సాయం చేయడంపై  జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ( సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు  తెలుపుతూ ప్రకటన జారీ చచేేశారు.  ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 వేల  కోట్లు ఇస్తామని ప్రకటించారని..  పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారని .. ..దేశానికి ఆహార భద్రత కల్పించాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఇవన్నీ ఏపీకి ఎంతో మేలు చేస్తాయన్నారు.                               

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
Vijayawada వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
Raj Tarun Case: హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
CM Revanth Reddy: 'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
Vijayawada వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
Raj Tarun Case: హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
CM Revanth Reddy: 'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
Andhra Pradesh: కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి నలుగుర్ని చంపేసిన తెనాలి మహిళలు- కర్రీ అండ్‌ సైనైడ్ కు సీక్వెల్‌గా ఉందీ స్టోరీ
కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి నలుగుర్ని చంపేసిన తెనాలి మహిళలు- కర్రీ అండ్‌ సైనైడ్ కు సీక్వెల్‌గా ఉందీ స్టోరీ
Devara Davoodi Song: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ
ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ
Vinayaka Chavithi Rangoli : వినాయక చవితి స్పెషల్ రంగోలి.. ఇలాంటి ముగ్గులు వేసి గణేషుడిని ఇంటికి పిలిచేయండి
వినాయక చవితి స్పెషల్ రంగోలి.. ఇలాంటి ముగ్గులు వేసి గణేషుడిని ఇంటికి పిలిచేయండి
Bigg Boss Tasty Teja: 'టేస్టీ' తేజకు మెయిన్ లీడ్ రోల్... 'జబర్దస్త్', 'బిగ్ బాస్' నుంచి ఇప్పుడు సినిమాల్లోకి
'టేస్టీ' తేజకు మెయిన్ లీడ్ రోల్... 'జబర్దస్త్', 'బిగ్ బాస్' నుంచి ఇప్పుడు సినిమాల్లోకి
Embed widget