అన్వేషించండి

Mahindra SUV EV: మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో దిగనున్న మహీంద్రా, గట్టి ప్లానే వేసిందిగా!

భారతీయ కార్ల తయారీ బ్రాండ్ మహీంద్రా మనదేశంలో త్వరలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది.

మహీంద్రా త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై గట్టిగా దృష్ణి పెట్టనుంది. త్వరలో లాంచ్ చేయనున్న మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫాంలు అందించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్‌లో దీని డిజైన్‌ను చూడవచ్చు.

వీటిని జులైలో మన ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మహీంద్రా లాంచ్ చేసిన ఎస్‌యూవీలతో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తి కొత్తగా ఈ కొత్త ఎస్‌యూవీలు రానున్నాయి. ఈ టీజర్‌లో సీ ఆకారంలోని డీఆర్ఎల్స్ ఉన్నాయి. అయితే కాన్సెప్ట్ విజువల్స్ మాత్రం వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కో కాన్సెప్ట్ డిజైన్ ఒక్కో డిజైన్‌తో ఉండనుందని అంచనా వేయవచ్చు.

ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ400ల్లో ఒకదానికి ఎలక్ట్రిక్ వేరియంట్ రానుందని వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలో రానున్న మూడిట్లో ఇది ఉండనుందా... అది పూర్తిగా ప్రత్యేకంగా రానుందా అని మాత్రం తెలియరాలేదు.

అయితే, మహీంద్రా కేవలం టీజర్‌ను మాత్రమే ప్రదర్శించింది. కేవలం డిజైన్ తప్ప, ఈ కార్ల పేర్లు కానీ, దానికి సంబంధించిన వివరాలు కానీ తెలియరాలేదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్‌ను ఇంగ్లండ్‌లోని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ స్టూడియోలో దీన్ని రూపొందించారు. దీని స్టైలింగ్ మాత్రం కేక అనిపించేలా ఉంది.

మహీంద్రా దృష్టి ప్రస్తుతం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల పైనే ఉంది. కాబట్టి ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలు మహీంద్రాకు ఎంతో కీలకమైనవి. విడుదల అయిన టీజర్ వీడియో ప్రకారం చూస్తే... దీని వెనకవైపు పెద్ద సి ఆకారపు డిజైన్ ఉంది. ఇది ఎక్స్‌యూవీ700 తరహాలో ఉంది. దీనికి సంబంధించిన వివరాలు లాంచ్ దగ్గరపడేకొద్దీ తెలుస్తాయి. అయితే ప్రస్తుతం మనదేశంలో మాత్రం కొన్ని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahindra Automotive (@mahindra_auto)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Who is Head Coach Amol Muzumdar | ఎవరీ అమోల్ మజుందార్..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget