అన్వేషించండి

Sajjala: దిల్లీ టూర్ లో ఈ పదంతోనే పలకరిస్తారా?... చేసేది దీక్షలు మాట్లాడేది బూతులు... చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం

చంద్రబాబు చేసిన దీక్ష ఏమిటో టీడీపీ నేతలకే అర్థం కాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం అరలీటరు నీటిలో 36 గంటల దీక్ష సాధ్యమేనా..? అని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష ఓ ప్రహసనం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అరలీటరు నీటితో 36 గంటల దీక్ష సాధ్యమేనా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో కూడా టీడీపీ రాష్ట్ర అచ్చెన్నాయుడికి తెలియదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 36 గంటల దీక్ష ఎందుకో కూడా టీడీపీ నేతలకే తెలియదంటూ సజ్జల విమర్శించారు. దీక్షల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతుందని సజ్జల ఆరోపించారు. దీక్షలో టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారన్నారు. చేసేది దీక్ష మాట్లాడేది బూతులు అంటూ సజ్జల చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి బూతులను సమర్థిస్తున్నారా అని సజ్జల ప్రశ్నించారు. పట్టాభితో చంద్రబాబు తిట్టించారని ఆరోపించారు. 72 గంటలు ఆహారం తీసుకోని వ్యక్తి గంటకు పైగా మాట్లాడగలరా అని సజ్జల ప్రశ్నించారు. 

Also Read:  చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !

బూతులు సమర్థిస్తూ దీక్షలు

చంద్రబాబు చేసిన దీక్ష ద్వారా ఏం సాధించారని సజ్జల ఎద్దేవా చేశారు. గాంధేయవాదం పేరుతో చంద్రబాబు బూతులు మాట్లాడారని, బూతులు మాట్లాడటం హక్కు అన్నట్టుగా వ్యవహరించారని సజ్జల మండిపడ్డారు. బూతులను సమర్థిస్తూ ఎవరైనా దీక్షలు చేస్తారా? అని ప్రశ్నించారు. 36 గంటల దీక్ష ఎందుకో టీడీపీ నేతలకే అర్థం కావడం లేదన్నారు. పట్టాభి వాడిన పదానికి టీడీపీ కొత్త అర్థం చెబుతోందని విమర్శించారు. చంద్రబాబు తన దిల్లీ పర్యటనలో ఈ పదప్రయోగం చేస్తారా అని సజ్జల ప్రశ్నించారు.  

Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్

చంద్రబాబు ఈ పదంతో పలకరిస్తారా...?

పట్టాభితో బూతులు మాట్లాడించింది చంద్రబాబే అని సజ్జల ఆరోపించారు. ఇలానే ఉంటే పరిస్థితులు మరింత దిగజారుతాయన్నారు. చంద్రబాబు దిల్లీకి వెళ్లి ఇలానే మాట్లాడుతారా అని సజ్జల ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దిల్లీలో ఇదే పదంతో పలకరిస్తారా అని సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి దందా జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సజ్జల పేర్కొన్నారు. అక్రమ మద్యాన్ని నివారించేందుకు ఎస్ఈబీని నియమించామని సజ్జల అన్నారు. టీడీపీ అంతా చేసి అన్యాయం జరిగిందనడం రాద్దాంతం చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్వేషం సృష్టించేందుకు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారని, ఇదంతా టీడీపీ ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు.

Also Read: వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసింది... పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించారు... వైసీపీపై చంద్రబాబు ఫైర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget