అన్వేషించండి

Parvathipuram Manyam News : రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన, బురద గుంటలో ఈత కొడుతూ సమస్యలు చెప్పిన సీపీఎం నేత

Parvathipuram Manyam News : పార్వతీపురం మన్యం జిల్లాలో గుంతలు పడిన రోడ్లను బాగు చేయాలంటూ సీపీఎం నేత సాంబమూర్తి వినూత్న నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం రోడ్ల పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

CPM Protest over Damaged Roads:  పార్వతీపురం మన్యం జిల్లా  నుంచి రాయగడ వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై పెద్ద గోతులు ఏర్పడి నీళ్లు నిలిచి అధ్వాన్నంగా తయారైంది. గోతులలో మోకాల్లోతు వర్షపు నీరు నిలిచింది. ఆ రోడ్డు పై ప్రయాణం చేయడం అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది. దీనిపై మంగళవారం కొమరాడ సమీపంలో ఉన్న రహదారి గోతులలో నిలిచిన నీటిలో సీపీఎం పార్వతీపురం మన్యం జిల్లా నేత సాంబమూర్తి ఈత కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా ఉన్నా గత వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోడ్డును జర పట్టించుకోండి 
తక్షణమే అధికారులు స్పందించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్పందించి నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని  సీపీఎం పార్టీ నేత సాంబమూర్తి ధ్వజమెత్తారు. రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధకారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని.. నిత్యం రవాణా వ్యవస్థకు, ప్రజా రవాణాకు ఉపయోగపడే ఈ జాతీయ రహదారిని సురక్షితంగా నిర్మించి జాతికి అంకితం చేయాలని ఈ సందర్భంగా  సాంబమూర్తి మీడియా కు తెలిపారు.

వంతెన పనులు పూర్తి చేయండి
పూర్ణపాడు – లాబేసు బ్రిడ్జి నిర్మాణం పెండింగ్ పనులు  పూర్తి చేయాలని సీపీఎం నేత కె.సాంబమూర్తి డిమాండ్ చేశారు.   కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ కొమరాడ మండలానికి సంబంధించి తొమ్మిది పంచాయతీలు, 45 గిరిజన గ్రామాలకు ఉపయోగపడే పూర్ణపాడు – లాబేసు వంతెన 18 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండడంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వంతెన నిర్మాణం 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 40 శాతం పనులు పూర్తిచేయాలన్నారు. ఈ మేరకు పనులు పూర్తి చేయాలని కోరుతూ జాయింట్‌ కలెక్టర్‌ శోభికకు వినతిపత్రాన్ని  అందించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget