అన్వేషించండి

KA Paul: మాతో టచ్‌లో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు - కేఏ పాల్, జూ.ఎన్టీఆర్ పైనా కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నంలో మంగళవారం (సెప్టెంబరు 12) కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు అని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా స్పందించారు. చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశారని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబును గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అని అన్నారు. చంద్రబాబు గతంలో తన శిష్యుడని ఆయన గురించి తనకు బాగా తెలుసని కేఏ పాల్  అన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే కనీసం 600 మంది కూడా రోడ్ల మీదకి రాలేదని, 150 మందిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పారు. టీడీపీలో 60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని అన్నారు. చంద్రబాబును ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలు అందరికి తెలుసని పాల్ అన్నారు. విశాఖపట్నంలో మంగళవారం (సెప్టెంబరు 12) కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు అని పేర్కొన్నారు. బీజేపీ వల్ల దేశం సర్వనాశనం అయిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అయితే డాన్స్ లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ, అమిత్ షాను కలవనున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, చాలా మంది వైఎస్ఆర్ సీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. 

జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ.. ఆయన తెలివైన వాడని కేఏ పాల్ అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget