అన్వేషించండి

Vizag Araku Trains: అరకు టూరిస్టులకు రైల్వే శాఖ శుభవార్త.. ఇండిపెండెన్స్ డే కానుక ఇదే

Independence Day 2025 | అరకు టూరిస్టు లకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇండిపెండెన్స్ డే కానుకగా అదనంగా ఒక థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ ఏర్పాటు చేసింది.

Visakhapatnam Araku Train News | విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే ప్రయాణికులకు  ఇండిపెండెన్స్ డే సందర్భంగా రైల్వే  శాఖ శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి వరుస సెలవులు వస్తున్న సందర్భంగా అరకు వెళ్లే టూరిస్టులు సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని  విశాఖపట్నం -కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ నెంబర్ 58501 ట్రైన్ కు అదనంగా ఒక థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ ను ఏర్పాటు చేసింది. ఈరోజు అంటే ఆగస్టు 15 నుండి 31 ఆగస్టు 2025 వరకూ ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇదే ట్రైన్ తిరుగు ప్రయాణంలో 58502 నెంబర్ తో ప్రయాణిస్తుంది. 


 విశాఖపట్నం అరకు రైలు ప్రయాణం ఒక అద్భుతం 

 విశాఖపట్నం నుండి అరకు వెళ్లే రైల్వే ప్రయాణం కళ్లారా చూసి తీరాల్సిన ఒక అద్భుతంగా  టూరిస్టులు చెబుతూ ఉంటారు. ఉదయం 6:45కు విశాఖలో బయలుదేరే ఈ ట్రైన్ ఉదయం 11 గంటలకు అరకు చేరుకుంటుంది. మార్గ మధ్యలో  మర్రిపాలెం,సింహాచలం, కొత్తవలస శృంగవరపుకోట, బొడ్డవర,చిమిడిపల్లి,షిమిలి గూడ, బొర్రా గుహలు  వంటి స్టేషన్ లలో ఆగుతుంది.


Vizag Araku Trains: అరకు టూరిస్టులకు రైల్వే శాఖ శుభవార్త.. ఇండిపెండెన్స్ డే కానుక ఇదే

ఈ ప్రయాణంలో బొడ్డవర నుండి  పూర్తి ఘాటి రూట్  ప్రారంభమవుతుంది. పొడవైన గుహలు, చూస్తే కళ్ళు తిరిగే లోయలు, ఎత్తైన కొండలు, పారే జలపాతాల మీదుగా విశాఖ కిరం డోల్ రైల్లో ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభూతి. దానిని దృష్టిలో పెట్టుకునే టూరిస్టులకు ఈ అదనపు కోచ్ అవకాశం కల్పించినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget