By: ABP Desam | Updated at : 18 Apr 2023 12:23 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 19) శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు.
పర్యటన షెడ్యూల్ ఇదీ
దశాబ్దాలకు పోర్టుకు శంకుస్థాపన
2024 ఎన్నికల్లోపు నిర్మాణం పూర్తి అయ్యే అవకాశమైతే లేదు. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా నిర్మాణాన్ని కొనసాగిస్తే తప్ప జిల్లావాసుల కల ఫలించదు. రూ.13.48 కోట్ల అంచనా వ్యయం తో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 1978 అక్టోబరు 13న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ప్రకారం 1980 బడ్జెట్ లో తొలిసారి రూ.1.81 కోట్లు మంజూరు చేశారు. 1988 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. సుమారు 27 సర్వేలు నిర్వహించినా పోర్టుకు మోక్షం కలగలేదు. 1983 మే 31న హార్బర్ రక్షణకు రూ. 52.65 లక్షలతో సముద్రంలో రాతిగోడల నిర్మాణానికి సాంకేతిక అనుమతి లభించింది.
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్లు ఏర్పాటు
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్లోకి కోరమాండల్ ఎక్స్ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?