అన్వేషించండి

ప్రత్యేకహోదా, రైల్వే జోన్, స్టీల్‌ప్లాంట్‌పై సానుకూల నిర్ణయం తీసుకోండి- ప్రధానికి జగన్‌ రిక్వస్ట్

మూడేళ్లల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్నామని కామెంట్ చేసిన సీఎం జగన్... ఇందులో కేంద్రం సాయం చాలా ఉందని గుర్తు చేశారు.

విశాఖలో వివిధ కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీకి జగన్ పలు విజ్ఞప్తులు చేశారు. విభజన గాయాల నుంచి కోలుకునేందుకు కేంద్రం సాయం చాలా అవసరమని కామెంట్ చేసిన జగన్... ఆ టైంలో ఇచ్చిన హామీలు ప్రస్తావించారు. వాటిపై సానుకూలం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. 

మూడేళ్లల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్నామని కామెంట్ చేసిన సీఎం జగన్... ఇందులో కేంద్రం సాయం చాలా ఉందని గుర్తు చేశారు. ప్రతి కుటుంబం హ్యాపీగా బతికేలా రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు వివరించారు. ప్రజలంతా ఆత్మవిశ్వాసంతో బతికేందుకు ప్రతి రూపాయి ఖర్చు పెడుతున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం శక్తి మేరకు చేస్తున్న ప్రయత్నానికి కేంద్ర సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు.  

ఎనిమదేళ్ల క్రితం తగిలిన గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని గుర్తు చేశారు. ఆ గాయాల మానేలా ఆంధ్రప్రదేశ్‌ 
జాతీయ స్రవంతితో అభివృద్ధి చెందేలా చేసే సాయం చేయాలని రిక్వస్ట్ చేశారు జగన్. అలా ఇచ్చే ప్రతి రూపాయి, ప్రతి సంస్థ రాష్ట్ర పునర్‌నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కోసం కేందద్రం చేసే ఏ మంచైనా కూడా ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. 

కేంద్రంతో ప్రత్యేకంగా మోదీతో తమకు ఉన్న అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతమని అన్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ప్రయోజనాలు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రజలకు, రాష్ట్రానికి గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను సరి చేస్తూ కేంద్రం చేసే మంచి పనిని గుర్తు పెట్టుకుంటామన్నారు. విభజన హామీల వద్ద నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వేజోన్ వరకు అన్నింటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget