అన్వేషించండి

Tiger Attack in Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో పులి సంచారం- దాడిలో రెండు ఆవులు మృతి

Tiger Attack in Manyam: పార్వతీపురం మన్యం జిల్లా మారయ్య పాడు గిరిజన గ్రామంలో శనివారం పెద్ద పులి ఆవులపైకి దాడికి దిగటంతో రెండు ఆవులు మృతిచెందాయి.

Tiger Attack in Manyam: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తాడిలోవ పంచాయతీ మారయ్యపాడు గిరిజన గ్రామంలో శనివారం పెద్ద పులి భయానక వాతావరణం సృష్టించింది. పులి ఆవులపైకి దాడికి దిగటంతో రెండు ఆవులు మృతిచెందాయి. పులి సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 

పులి తిరుగుతోందన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరణించిన ఆవులను పరిశీలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలెవరూ ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. శుక్రవారం రోజు మక్కువ మండలం కన్నంపేట వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. ఆ ప్రదేశానికి 15 కి.మీ.ల దూరంలో నేడు ఈ ఘటన జరిగింది. 

స్వేచ్ఛగా సంచరిస్తున్న పులులు

ఏపీలోని చాలా ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా పులులు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలను పులి సమస్య వెంటాడుతోంది. 

గతంలో ఓసారి ఉమ్మడి విశాఖ జిల్లాల్లో రాయల్ బెంగాల్ టైగర్ సంచరించింది. చోడవరం సమీపంలోని కె.కోటపాడు రోడ్డులో సీమునపల్లి గ్రామంలో పెద్దపులి సంచారం ఒకరికి కనిపించింది. పక్కగ్రామం గుల్లిపల్లికి చెందిన కె.రమణ అనే వ్యక్తి తన బైకు మీద రాయపురాజుపేటకు వెళుతుండగా, సీమునపల్లె గ్రామం వద్ద పెద్దపులి రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించింది. దాంతో భయపడిన రమణ రాయపురాజు పేట బొడ్డేడ రామునాయుడుకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.

అలెర్ట్ అయిన పోలీసులు సీమునపల్లె సహా సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అలాగే చోడవరం సీఐ తాతారావు ,ఎస్సై విభూషణరావు, ఫారెస్ట్ అధికారులు అన్ని సమీప గ్రామాల్లోనూ మైక్ తో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. ఒంటరిగా ఎవరూ తిరగవద్దనీ, రాత్రిపూట పశువులను పాకల్లో కాకుండా.. ఇళ్లవద్దే కట్టెయ్యలంటూ సూచించారు. అలాగే పులికి సంబంధించిన ఏ వివరాలు తెలిసినా సరే వెంటనే పోలీసులకు గానీ, ఫారెస్ట్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలని  ప్రజలకు సూచించారు. 

పులి పంజాకు బలవుతున్న పాడిపశువులు

పులి దెబ్బకు ఆవులు, గేదెలు వంటివి ప్రాణాలు కోల్పోతున్నాయి. పెద్దపులి చింతపాలెంలో ఓ ఎద్దును చంపింది. గంధవరంలో గేదెనూ, మేకలనూ చంపితిన్న తరువాత మూడు రోజులపాటు పులిజాడ కనపడలేదు. దాంతో ఆకలితో మళ్ళీ పులి వేటకు రావడం ఖాయం అని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టే ఆదివారం ఎద్దును చింతపాలెంలో  చంపి తినేసింది. గంధవరంలో చంపిన గేదె కళేబరం కోసం పులి మళ్ళీ వచ్చినట్టే.. చింతపాలెంలో కూడా ఎద్దు కళేబరం కోసం వస్తుందని ఫారెస్ట్ సిబ్బంది భావించి ట్రాప్ సెట్ చేసారు. అయితే పులి ఆ వైపునకు రాకుండా చోడవరం సమీప గ్రామాలకు వెళ్లినట్టు తెలిసింది. 

Also Read : Cheetah Extinction: ఏరికోరి ఆ చీతాలనే ఎందుకు తీసుకొచ్చారు? భారత్‌లో అవి ఎందుకు అంతరించాయి?

Also Read : PM Modi 72nd Birthday: కునో నేషనల్ పార్క్‌లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, కెమెరా పట్టి ఫోటోలు కూడా తీశారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget