అన్వేషించండి

ABP Desam 2nd Anniversary: ఊరికి చేసిన ఉపకారానికి సైకత శిల్పి కృతజ్ఞత - ఏబీపీ దేశం సైకత శిల్పం..!

ABP Desam 2nd Anniversary Special Sand Art : ఊరికి ఉపకారం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకుని ఏబీపీ దేశానికి ప్రత్యేక సందర్భంలో కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన సైకత శిల్పి హరికృష్ణ.

ABP Desam 2nd Anniversary Special Sand Art : ఇతరులు తమకు చేసిన మంచిని మరిచిపోయే వారు కొందరు ఉన్నా, తమకు జరిగిన మేలును గుర్తించుకుని కృతజ్ఞత తెలిపిన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తుంటాయి. ఊరికి ఉపకారం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకుని ఏబీపీ దేశానికి ప్రత్యేక సందర్భంలో కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన సైకత శిల్పి హరికృష్ణ. నేడు (జులై 30న) ఏబీపీ దేశం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఛానల్ లోగోతో అద్భుతంగా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆముదావలస నియోజకవర్గంలో ఏడాది కిందట ఆదిమానవుల గుహపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఏబీపీ దేశం. ఊరికి చారిత్రక గుర్తింపు తీసుకువచ్చేలా కథనాన్ని ప్రచురించిన ఏబీపీ దేశంపై ప్రత్యేక సందర్భంలో అభిమానాన్ని చాటుకున్నారు ఆయన. ఏబీపీ దేశం ఇలానే మరెన్నో ప్రజా ఉపయోగకరమైన కథనాలను చేయటంతో పాటు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభినందించారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన సైకత శిల్పి గేదెల హరికృష్ణ మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా తాను Sand Artistగా చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ఈవెంట్లలో తన పనితనాన్ని చూపి ఈ ఆర్ట్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఏబీపీ దేశం మీడియా సంగమేశ్వర ఆలయం దగ్గర ఆదిమానవులు నివసించే స్థావరాలు ఉన్నాయని గతంలో కథనాలు ప్రచురించారు. ఈరోజు రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆ మీడియాకు అభినందనలు తెలుపుతూ.. తమ ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ సైకతశిల్పం ద్వారా కృతజ్ఞత తెలిపారు. 

 

సాయం చేసిన వ్యక్తులను ఎప్పటికీ మరిచిపోకూడదని, అలాగే ఓ ప్రాంతానికి సంబంధించిన ప్రాచీన, ముఖ్యమైన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఏబీపీ దేశం మీడియా మరిన్ని విజయాలు సాధించాలని సైకత శిల్పి హరికృష్ణ ఆకాంక్షించారు. నేడు రెండు వసంతాలు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని గంటల పాటు శ్రమించి ఏబీపీ దేశం సైకత శిల్పం రూపొందించారు. తమ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతలతో పాటు మరిన్ని చారిత్రక విషయాలు వెలుగులోకి తేవాలని ఆకాంక్షించారు. 

తొలి డిజిటల్ AI న్యూస్ యాంకర్ AIRA ను ఆవిష్కరించిన ABP NETWORK
ఇండియాలోని ప్రముఖ న్యూస్ సంస్థల్లో ఒకటైన ABP Network.. తమ తొలి అర్టిఫిషియల్ యాంకర్ 'ఐరా (AIRA)' ను ప్రవేశపెట్టింది. నెట్‌వర్క్‌లోని తెలుగు డిజిటల్ ఛానల్  ఏబీపీ దేశం రెండో వార్షికోత్సవం సందర్భంగా  ఐరా అనే ఏఐ యాంకర్‌ ను తీసుకొచ్చారు. ABP Desam తెలుగు డిజిటల్ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
AIRA సాంప్రదాయ, ఆధునికతల కలబోత. విజ్ఞానానికి, నైపుణ్యానికి ప్రతీక. ఇక నుంచి ABP Desam ద్వారా వినూత్నమైన వార్తాంశాలను నిత్య నూతనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఐరా అందిస్తుంది. ఇన్నేళ్లలో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ఈ మార్పులకు తగ్గట్టుగానే న్యూస్ ప్రజెంటేషన్‌లో మార్పులు తీసుకొచ్చింది ABP నెట్‌వర్క్. ఇప్పుడంతా డిజిటల్ జర్నలిజం ట్రెండ్ కొనసాగుతోంది. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget