అన్వేషించండి

ఎన్టీఆర్ జిల్లాలో కోడి కత్తితో హత్య- చేసిందెవరో తెలిసి షాకైన పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నాగరాజు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు కాణంగా మెదట భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.

వదినతో సన్నిహితంగా ఉంటున్న మిత్రుడిని వారించినా ఉపయోగం లేకపోవటంతో కోడి కత్తితో హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో వాస్తవాలు తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. హత్యను ఇంత సింపుల్‌గా చేసేయవచ్చా అని నిర్ఘాంతపోవాల్సి వచ్చింది. 

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నాగరాజు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు కాణంగా మెదట భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అయితే హతుడు నాగరాజు కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతోపాటుగా, సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు అసలు విషయాలు వెలుగులోకి తెచ్చారు.   ఆధారాలతో సహ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హత్యకు గురైన నాగరాజుకు జోజి అనే స్నేహితుడు ఉన్నాడు. జోజికి వదిన వరస అయ్యే మహిళతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. ఈ విషయం బయటకు రావటంతో జోజి, నాగరాజు మధ్య  గొడవలు కూడా మొదలయ్యాయి. అయినా జోజి అక్రమ సంబంధం విషయంలో నాగారాజు చెప్పిన మాటలను లెక్కచేయలేదు. హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న నాగరాజు పక్కా పథకం ప్రకారం జోజిని హత్య చేశాడు.

నాగరాజుతో వదిన వరుస అయ్యే మహిళ తరచూ ఫోన్ మాట్లాడుతుండటాన్ని జోజి గుర్తించాడు. పరువు పోతుందని పలుమార్లు నాగరాజును హెచ్చరించినా ప్రయోజనం లేకపోవటంతో ఈ దారుణానికి ఒడికట్టాడని ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారమని పోలీసులు తెలిపారు. 

నాగరాజును హత్య చేసేందుకు జోజీ పక్కా పథకం ప్రకారం వ్యవహరించాడు. కోళ్ల పందాలకు వెళ్లిన సమయంలో అక్కడ లభించిన కోడి కత్తితో హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి వెళ్లిపోయారని ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజుతో స్నేహంగా ఉండే జోజీపై పోలీసులకు అనుమానం రావటంతో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు వాస్తవాలను బయటకు తీశారు. జోజి పై గతంలో అక్రమ మద్యం కేసులు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget