అన్వేషించండి

Vijayasai Reddy: చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్, విద్యార్థిగానే నీచ రాజకీయాలు - విజయసాయి ఘాటు వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ నేతల సమీక్ష సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఓ స్కిల్డ్ నేరస్థుడని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆయన చేయని అరాచకాలు లేవని అన్నారు. విద్యార్థి దశలోనే నీచ రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని, హైదరాబాద్‌ అభివృద్ది పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి, పోలవరం సహా ఆయన చేసిన ప్రతి పనిలో కుంభకోణమేనని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ నేతల సమీక్ష సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో డొల్ల కంపెనీల ద్వారా బినామీ అకౌంట్లలోకి ప్రభుత్వ నిధులు మళ్లించారని ఆరోపించారు. రూ.3 వేల కోట్లలో రూ.2700 కోట్లు ఇస్తామని సీమెన్స్‌ ఎప్పుడూ చెప్పలేదని, ఈస్కాంలో సుమారు రూ.470 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. చంద్రబాబే కుంభకోణానికి పాల్పడ్డాడని ఐటీశాఖ కూడా చెప్పిందని విజయసాయి రెడ్డి అన్నారు. 

చంద్రబాబు ఒకవేళ నిజాయతీపరుడైతే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోదని, వైఎస్‌ జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం జగన్‌ పని చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్కామ్‌లో రామోజీరావు పాత్రపై కూడా విచారణ జరగాలని విజయసాయి రెడ్డి అన్నారు. బీజేపీలో టీడీపీ కోవర్ట్ పురంధేశ్వరీ ఉన్నారని అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం టీడీపీ నేతల మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంతగా నేర స్వభావం కలిగిన వ్యక్తి అని వైఎస్సార్‌ సీపీ విమర్శించారు. బాబు నీతిమంతుడని ఎవరూ అనుకోవడం లేదని, అన్ని కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. టీడీపీ బంద్‌కు పిలుపు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అసలు స్పందనే లేదని అన్నారు. బంద్‌ రోజు కనీసం హెరిటేజ్‌ దుకాణాలు కూడా మూయలేదని చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రతీదీ స్కామేనని ఎంపీ విజయసాయి అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది చంద్రబాబేనని విజయసాయి రెడ్డి విమర్శించారు. బాబుకు ప్రజాభిమానం లేదని, అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసేవారని తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget