అన్వేషించండి

AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన ఇద్దరు ఏపీ వాసులకు మంత్రుల నివాళి అర్పించారు. చంద్రమౌళి మృతదేహం వైజాగ్ కు తరలించారు.

 కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన పాకిస్థాన్ చెందిన టెర్రరిస్ట్ రిసెస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రమూకల దాడిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. ఒకరు వైజాగ్ కి చెందిన చంద్రమౌళి కాగా మరొకరు కావలికి చెందిన  మధుసూదన్. చంద్రమౌళి మృతదేహం వైజాగ్ చేరుకుంది. మధుసూదన్ ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు.


చంపొద్దని వేడుకుంటున్నా వినని తీవ్ర వాదులు 
 వైజాగ్ కు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి భార్యతో సహా కాశ్మీర్ టూర్ కి వెళ్లారు. ఈ నెల 18న ఆరుగురు తో కలిసి ఒక బృందంగా  వారి జమ్మూ కాశ్మీర్లో పర్యటనకు వెళ్లారు. పెహల్గాం లో వారినటకాయించిన ఉగ్రవాదులు  చంపొద్దు అని వేడుకుంటున్నా వినకుండా  చంద్రమౌళి ని కాల్చి చంపారు. చంపేముందు వారి ఐడీలు చెక్ చేసి మరీ కాల్చేసినట్టు ఆ బృంద సభ్యులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న ఆయన బంధువులు  వైజాగ్ నుంచి కాశ్మీర్ వెళ్లి  ఆయన మృత దేహాన్ని వైజాగ్ తరలించారు. ఈ దుర్ఘటన తో విశాఖ నగరంలో  విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఇదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మరో వ్యక్తి  మధు సూదన్ కావలి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే బెంగళూరులో స్థిరపడ్డారు. 


ప్రభుత్వం నివాళి 

 తీవ్రవాదుల అమానుష దాడిలో చనిపోయిన వారికి ఏపీ ప్రభుత్వం నివాళి ప్రకటించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి  వ్యక్తం చేయగా..ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు  జనసేన జెండాను పార్టీ కార్యాలయం పై నుంచి సంతాప సూచకం గా దించేయాలని ఆదేశించారు. చంద్రమౌళి మృతి పట్ల విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి  డోలా  బాల వీరాంజనేయ స్వామి సంతాపం ప్రకటిస్తూ ఆయన భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి  ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇక ఇదే దాడిలో హైదరాబాదులోని ఐబి (ఇంటెలిజెన్స్ బ్యూరో) లో పనిచేస్తున్న మనీష్ రంజన్ అనే ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన బీహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు ప్రకటించారు. పెహల్గాం జరిగిన ఈ అమానుష దాడిలో  ఏపీకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం  రాష్ట్ర ప్రజలను షాక్ కు గురించేసింది. TRF అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడి తామే చేసినట్టు ప్రకటించగా ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని ప్రభుత్వం ఆర్మీ ప్రకటించాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Kaleshwaram Project: మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?

వీడియోలు

World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Kaleshwaram Project: మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
Champion Box Office Collection Day 3 : మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Nidhhi Agerwal : నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏం ఉండాలి? - ఫ్యాన్ క్రేజీ క్వశ్చన్‌కు 'రాజా సాబ్' బ్యూటీ క్యూట్ ఆన్సర్
నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏం ఉండాలి? - ఫ్యాన్ క్రేజీ క్వశ్చన్‌కు 'రాజా సాబ్' బ్యూటీ క్యూట్ ఆన్సర్
త్వరలో విడుదల కానున్న కొత్త Renault Duster.. ఆ SUVల మధ్య గట్టి పోటీ కన్ఫామ్
త్వరలో విడుదల కానున్న కొత్త Renault Duster.. ఆ SUVల మధ్య గట్టి పోటీ కన్ఫామ్
Embed widget