అన్వేషించండి

AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన ఇద్దరు ఏపీ వాసులకు మంత్రుల నివాళి అర్పించారు. చంద్రమౌళి మృతదేహం వైజాగ్ కు తరలించారు.

 కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన పాకిస్థాన్ చెందిన టెర్రరిస్ట్ రిసెస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రమూకల దాడిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. ఒకరు వైజాగ్ కి చెందిన చంద్రమౌళి కాగా మరొకరు కావలికి చెందిన  మధుసూదన్. చంద్రమౌళి మృతదేహం వైజాగ్ చేరుకుంది. మధుసూదన్ ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు.


చంపొద్దని వేడుకుంటున్నా వినని తీవ్ర వాదులు 
 వైజాగ్ కు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి భార్యతో సహా కాశ్మీర్ టూర్ కి వెళ్లారు. ఈ నెల 18న ఆరుగురు తో కలిసి ఒక బృందంగా  వారి జమ్మూ కాశ్మీర్లో పర్యటనకు వెళ్లారు. పెహల్గాం లో వారినటకాయించిన ఉగ్రవాదులు  చంపొద్దు అని వేడుకుంటున్నా వినకుండా  చంద్రమౌళి ని కాల్చి చంపారు. చంపేముందు వారి ఐడీలు చెక్ చేసి మరీ కాల్చేసినట్టు ఆ బృంద సభ్యులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న ఆయన బంధువులు  వైజాగ్ నుంచి కాశ్మీర్ వెళ్లి  ఆయన మృత దేహాన్ని వైజాగ్ తరలించారు. ఈ దుర్ఘటన తో విశాఖ నగరంలో  విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఇదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మరో వ్యక్తి  మధు సూదన్ కావలి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే బెంగళూరులో స్థిరపడ్డారు. 


ప్రభుత్వం నివాళి 

 తీవ్రవాదుల అమానుష దాడిలో చనిపోయిన వారికి ఏపీ ప్రభుత్వం నివాళి ప్రకటించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి  వ్యక్తం చేయగా..ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు  జనసేన జెండాను పార్టీ కార్యాలయం పై నుంచి సంతాప సూచకం గా దించేయాలని ఆదేశించారు. చంద్రమౌళి మృతి పట్ల విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి  డోలా  బాల వీరాంజనేయ స్వామి సంతాపం ప్రకటిస్తూ ఆయన భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి  ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇక ఇదే దాడిలో హైదరాబాదులోని ఐబి (ఇంటెలిజెన్స్ బ్యూరో) లో పనిచేస్తున్న మనీష్ రంజన్ అనే ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన బీహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు ప్రకటించారు. పెహల్గాం జరిగిన ఈ అమానుష దాడిలో  ఏపీకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం  రాష్ట్ర ప్రజలను షాక్ కు గురించేసింది. TRF అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడి తామే చేసినట్టు ప్రకటించగా ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని ప్రభుత్వం ఆర్మీ ప్రకటించాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Resignation: ఎమ్మెల్సీ పదవికి, BRS పార్టీకి కవిత రాజీనామా.. మొండి దాన్ని అని కామెంట్స్
ఎమ్మెల్సీ పదవికి, BRS పార్టీకి కవిత రాజీనామా.. మొండి దాన్ని అని కామెంట్స్
Mahabubabad Railway Station: రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు
రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు
China Victory Parade: ఎవరి బెదిరింపులకు భయపడం, మాతో అంత ఈజీ కాదు- చైనా విక్టరీ పరేడ్ లో జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
ఎవరి బెదిరింపులకు భయపడం, మాతో అంత ఈజీ కాదు- చైనా విక్టరీ పరేడ్ లో జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
Sugali Preethi case: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
Advertisement

వీడియోలు

SSMB29 Shoot in Masai Mara | కెన్యా మినిస్టర్ తో జక్కన్న
England vs South Africa | 24 ఓవర్లలో ఆల్ అవుట్ అయిన ఇంగ్లాండ్
MLC Kavitha Telangana Jagruthi BRS Suspension | కన్నకూతురినే కాదనుకున్న కేసీఆర్ | ABP Desam
MLC Kavitha Political Journey explained | లిక్కర్ స్కామ్ టూ పార్టీ సస్పెన్షన్ | ABP Desam
Kavitha Suspended From BRS | బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Resignation: ఎమ్మెల్సీ పదవికి, BRS పార్టీకి కవిత రాజీనామా.. మొండి దాన్ని అని కామెంట్స్
ఎమ్మెల్సీ పదవికి, BRS పార్టీకి కవిత రాజీనామా.. మొండి దాన్ని అని కామెంట్స్
Mahabubabad Railway Station: రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు
రూ.26.49 కోట్లతో మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు
China Victory Parade: ఎవరి బెదిరింపులకు భయపడం, మాతో అంత ఈజీ కాదు- చైనా విక్టరీ పరేడ్ లో జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
ఎవరి బెదిరింపులకు భయపడం, మాతో అంత ఈజీ కాదు- చైనా విక్టరీ పరేడ్ లో జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
Sugali Preethi case: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
Vizag Glass Bridge:వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీ టికెట్ రేట్ ఎంత?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీ టికెట్ రేట్ ఎంత?
Viral News: కారు, బస్సు కాదు.. వ్యక్తి ప్రాణాల్ని కాపాడేందుకు వెనక్కి వెళ్లిన రైలు, ఏపీలో ఘటన
కారు, బస్సు కాదు.. వ్యక్తి ప్రాణాల్ని కాపాడేందుకు వెనక్కి వెళ్లిన రైలు, ఏపీలో ఘటన
Ram Pothineni New Movie: బాహుబలి నిర్మాతలతో రామ్ పోతినేని కొత్త సినిమా... ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత కొత్త దర్శకుడితో!
బాహుబలి నిర్మాతలతో రామ్ పోతినేని కొత్త సినిమా... ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత కొత్త దర్శకుడితో!
Chandra Grahan 2025:  చంద్ర గ్రహణానికి  1 రోజు ముందు ఈ 4 రాశుల వారి జీవితాల్లో గ్రహణం!
చంద్ర గ్రహణానికి 1 రోజు ముందు ఈ 4 రాశుల వారి జీవితాల్లో గ్రహణం!
Embed widget