అన్వేషించండి

Top Headlines: ఏపీ హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ - సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌ డే విషెష్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:

1. ఏపీ హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

రాష్ట్ర ప్రభుత్వంపై అసభ్యకరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ నేతలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ (Ysrcp) కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని అన్నారు. ఇంకా చదవండి.

2. అసెంబ్లీకి వైసీపీ దూరమవుతుందా.?

ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమవేశాలు పదకొండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలపై ప్రజలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. చర్చలు హోరాహోరీగా సాగితే ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీకి హాజరవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. మైక్ ఇవ్వరు కాబట్టి తాము హాజరు అయ్యేది లేదని ఆయన చెబుతున్నారు. ఇంకా చదవండి.

3. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్ డే విషెష్

పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్‌ను విష్‌ చేశారు. అంతే కాకుండా తన ఇంటికి ఎవరినైనా దర్యాప్తు అధికారులను పంపించవచ్చని సూచించారు. తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై కీలక అరెస్టు ఖాయమంటూ గత కొన్ని రోజులుగా అధికార పార్టీ హెచ్చరికలు చేస్తోంది. దానికి ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దీటుగా సమాధానం చెబుతూ వస్తోంది. ఇంకా చదవండి.

4. అప్పు తిరిగివ్వలేదని మహిళల కిడ్నాప్

సుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని కుటుంబ సభ్యులపై దాడి చేసి ఓ మహిళను కిడ్నాప్ చేశాడు కాంట్రాక్టర్. మహిళను కిడ్నాప్ చేసే సమయంలో అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి మహిళలు చూడకుండా చితకబాదారు . ఏకంగా ఓ మేస్త్రి తల్లిని బలవంతంగా తన వెంట తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు ఏడ్చిన బతిమాలిన వదిలి పెట్టాలని వేడుకున్న కనికరించలేదు. అనారోగ్యంతో ఉందని చెప్పిన వినిపించుకోకుండా వృద్ధురాలు అని కనికరం లేకుండా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. డబ్బులు ఇచ్చి తమ తల్లిని విడిపించుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు చివరకు కాంట్రాక్టర్‌కు మేస్త్రీకి మధ్య పంచాయతీ ఓ వృద్ధురాలి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. ఇంకా చదవండి.

5. టెట్ - 2 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-II- 2024 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 7న అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 20 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిసెంబరు 26 నుంచి టెట్ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత మేలో నిర్వహించిన టెట్‎కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో సీఎం రేవంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget