అన్వేషించండి

TTD On Sri Vani Trust : శ్రీవాణి ట్రస్ట్ టీడీపీ హయాంలో పెట్టిందే - విరాళాలు దుర్వినియోగం కాలేదన్న ఈవో ధర్మారెడ్డి , మఠాధిపతులు

శ్రీవాణి ట్రస్ట్ విరాళాల్లో అవకతవకలు జరగలేదని మఠాధిపతులు ప్రకటించారు. టీటీడీ ఈవోతో సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు.


TTD On Sri Vani Trust :  శ్రీవాణి ట్రస్టు విరాళాలు దుర్వినియోగం కాలేదని, హిందూ దేవాలయాల నిర్మించేందుకు నిధులను వినియోగిస్తున్నట్లు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు.. గురువారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి టిటిడి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.  తిరుమలో విశ్వహిందూ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన విషయాలను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు..  ఇప్పటి వరకు 6 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శించుకోగా.. 8 లక్షల 24 వేల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం అందించినట్లు తెలిపారు. 

రూ.  860 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ విరాళం అందాయని, పది వేల విరాళం ఇచ్చి, రూ.  500 టికెట్ కోసం చెల్లిస్తారని తెలిపారు. రూ. 500 టికెట్ ఉంటే మూడు వందలకు రశీదు ఇస్తే భక్తులు ఎవ్వరు ఊరుకోరని, ఇలాంటి ఆరోపణలు చేస్తే భగవంతునిపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.. టిటిడి పై ఏదైనా సమాచారం కావాలంటే అధికారులు అందుబాటులో ఉంటారని ఏదైనా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.. 214 మంది దళారీలను అరెస్టు చేశామని, ట్రస్ట్ ద్వారా దళారీ వ్యవస్థ పూర్తిగా తగ్గిందన్నారు.. గత ప్రభుత్వం హయాంలో 2018 లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించారని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి అన్నారు. కానీ అప్పట్లో దళారులు ఉండటం వల్ల విరాళాలు రాలేదని.. ఇప్పుడు దళారుల్ని తగ్గించడం వల్ల విరాళాలు వచ్చాయని ధర్మారెడ్డి చెప్పారు. 

శ్రీవాణి ట్రస్ట్ పై టిటిడి ఈవో నుండి పూర్తి సమాచారం సేకరించాంమని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రాఘవులు అన్నారు.   టిటిడి టార్గెట్ చేస్తు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, తాను కూడా నిజమే అనుకున్నానని దీపక్ రెడ్డి అనే మరో విహెచ్‌పీ సభ్యుడు ్న్నారు.  రూ. 800 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిందని టిటిడి సమాచారం అందించిందన్నారు.. శ్రీవాణిపై వచ్చిన విరాళాలు ఆలయ నిర్మాణానికి ఎలా వాడుతున్నారు, ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలు నిర్మించారు అన్ని సమాచారం టిటిడి ఇచ్చిందన్నారు.. శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు వద్దు, పూర్తి సమాచారం తీసుకుని మాట్లాడాలని రాజకీయ నేతలకు హితవు పలికారు.  శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చాలా మంచి పరిణామాలు జరిగాయని, స్వామి వారిని దర్శించుకోవాలి అనుకునే వారు సిఫార్సు లేకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొంది దర్శనం చేసుకొంటున్నారని లలిత పీఠాధిపతి అన్నారు. 

వాణి ట్రస్ట్ విరాళం 10 వేలు ఎక్కడికో వెళ్తుంది, రూ. 500 టిటిడి వస్తుందని అపోహలు ఉన్నాయని..శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన డబ్బులు ఎక్కడికి పోలేదని, టిటిడికే చేరుతుందని  బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి చెప్పారు. వచ్చే డబ్బులన్ని ఆలయాల నిర్మాణానికే వాడుతున్నారన్నారు.. రాజకీయంగా మాట్లాడేవారు పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడాలన్నారు. 
హనుమధ్ ఫీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీ కూడా మీడియాతో మాట్లాడారు.  ఎన్నో సంవత్సరాల నుండి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని, రాజకీయ నాయకుల ఉన్నది లేనిది అన్ని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ ఆరోపణలు చెప్పే వారికి ఇక్కడ జరుగుతున్న వాటికి పొలిక లేదని, టిటిడి వద్ద పూర్తి సమాచారం సేకరించాంమన్నారు.

మారుమూల ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణాలను టిటిడి చేస్తుందని, తెలిసి తెలియక టిటిడిపై చేసే ఆరోపణలు భక్తులు నమ్మవద్దని, తిరుమలలో దళారి వ్యవస్థ కూడా నేడు తగ్గుముఖం పట్టిందని, రాజకీయ నాయకులు టిటిడి పై అసత్య ప్రచారాలు చేయవద్దని, స్వామీజీలు అందరం టిటిడిపై వచ్చే ఆరోపణలను వ్యతిరేకిస్తాంమని ఆయన తెలిపారు..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget