అన్వేషించండి

Tirumala Important: తిరుమల క్యూలైన్లో భక్తులు అస్వస్థతకు గురైతే ఏం చేయాలి ! ప్రాణాలు ఎలా రక్షించుకోవాలంటే !

Tirumala Temple: తిరుమలలో భక్తులు క్యూలైన్లలో తరచుగా అస్వస్థతకు గురవుతుంటారు. అయితే వెంటనే ఏం చేయాలో తెలియకపోవడంతో పెద్ద వయసు వ్యక్తులు ప్రాణాలో కోల్పోయే అవకాశం ఉంది.

Tirumala: తిరుపతి : కలియుగంలో భక్తులను రక్షించేందుకు వైకుంఠంను వదిలి భూవిలో శ్రీ మహా విష్ణువు, శ్రీనివాసుడి అవతారంలో వెలసిన దివ్యధామం తిరుమల. శ్రీ వేంకటేశ్వరుడు భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ, పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్నారు. అందుకే స్వామి వారి క్షణకాలం దర్శనార్థం ప్రతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా స్వామి వారి దర్శనార్థం తిరుమలకి విచ్చేసిన భక్తులు ఒకానొక సందర్బంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం అనేక సందర్భంలో చూస్తూనే ఉంటాం. నడక మార్గం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సరైన అవగాహనా లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సలహాలు, సూచనలు..

అస్వస్థతకు గురైతే ఏం చేయాలంటే..
నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు వైకుంఠం 1&2 క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీనివాసుడిని దర్శించుకుంటారు. ప్రతి క్యూ కాంప్లెక్స్ లోను ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఉంటాయి.. మీరు దర్శనానికి వెళ్తున్న క్యూలైన్ వెళ్తున్న సమయంలోనూ, కంపార్టుమెంట్ లో వేచి ఉన్న సమయంలో టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ, శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మీరు, లేదా మీ కుటుంబ సభ్యులు, కంపార్టుమెంట్ లో అస్వస్థతకు గురి అయితే వెంటనే అక్కడ ఉన్న శ్రీవారి సేవకులను సంప్రదించాలి. తీవ్ర అస్వస్థతగా అనిపిస్తే, విజిలెన్స్ సిబ్బందికి గానీ టిటిడి సిబ్బందికి గానీ సమాచారం అందించడం ద్వారా, క్యూలైన్ కాంప్లెక్స్, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ (First AID) కేంద్రాలకు తరలిస్తారు. తద్వారా ప్రథమ చికిత్స అనంతరం ఫర్వాలేదు అనుకుంటే దర్శనానికి వెళ్ళాలి. లేదంటే అంబులెన్స్ ద్వారా వెంటనే అశ్విని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధి ఉంటే, అశ్వినిలో ప్రత్యేక అపోలో యూనిట్ ద్వారా చికిత్స పొందవచ్చు. ఇక పాము కాటుకు ప్రత్యేక ఇంజెక్షన్స్ అశ్విని ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి..

ప్రథమ చికిత్స కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి దార్శనానికి వచ్చే భక్తులు అధిక భాగం నడక మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. నడక మార్గం గుండా తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసింది టీటీడీ. నడుచుకుంటూ తిరుమలకు వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురైన, నీరసించిన ప్రాధమిక చికిత్స కేంద్రం ద్వారా వైద్యం పొందవచ్చు. నొప్పుల నుంచి ఇతర సమస్యలకు చికిత్స అందించేందుకు 24/7 వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. తీవ్ర అస్వస్థతకు గురైతే, దగ్గరలో ఉన్న విజిలెన్స్ సిబ్బందిని గానీ, టిటిడి సిబ్బందిని గానీ, భక్తుల కోసం సూచిక బోర్డుల్లో రాయబడిన టిటిడి నెంబర్లకు సంప్రదించడం ద్వారా లైఫ్ సపోర్ట్ కలిగిన అధ్యధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అంబులెన్స్ సహాయంతో తిరుపతి స్విమ్స్ కు తరలిస్తారు..

తిరుమలలో 108తో పాటుగా టీటీడీ అంబులెన్స్, అపోలో అంబులెన్స్ లు భక్తుల కోసమే..
తిరుమలలో మూడు 108 వాహనాలతో పాటుగా టీటీడీ అంబులెన్స్, అపోలో 24/7 అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి లేదా 108కి సమాచారం అందించడం ద్వారా 10 నిమిషాల్లో మీ వద్దకు అంబులెన్స్ వాహనం వచ్చేస్తుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే, నేరుగా తిరుమల నుంచి స్విమ్స్, రుయా ఆసుపత్రికి వెళ్ళవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Divvala Madhuri : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget