అన్వేషించండి

AP Hikes Power Tariff: ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత - కొత్త ఛార్జీలు ఇవే ! సామాన్యులకు ఇక చుక్కలే !

AP Power Charges Hike: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంచారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు తప్పడం లేదన్నారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి.

AP Hikes Power Tariff: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల మోత ప్రారంభమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు తప్పడం లేదన్నారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి. పెంచిన విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను తిరుపతిలో ఆయన విడుదల చేశారు. కరోనాతో అతులాకుతలం అయిన పేదల నడ్డి విరిచేందుకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో రంగం సిద్ధం చేసిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఆదాయం పెరుగకపోగా అదనపు భారం పెంపుపై పేద, మధ్యతరగతి వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా పెంచిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..

యూనిట్లపై విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచారంటే..
30 యూనిట్ల వరకు యూనిట్‌పై 45 పైసలు పెంపు
31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
75 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు 1.40 రూపాయలు
126యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు  1.57 రూపాయలు
226యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు 1.16 రూపాయలు
400యూనిట్లకుపై బడిన వాళ్లకు 55పైసలు చొప్పున పెంపు ఉంటుంది.

ఏపీ ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు.. (Andhra Pradesh New Power Tariff Details)
ప్రస్తుతం 30 యూనిట్ల వరకు రూపాయి 45పైసలు చెల్లించేవాళ్లు ఇకపై రూపాయి 90పైసలు చెల్లించాల్సి ఉంటుంది. 31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు వినియోగించేవాళ్లు ప్రస్తుతం 2 రూపాయల 9పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. పెరిగే ఛార్చీలను బట్టి అది 3 రూపాయలకు పెరగనుంది. 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లు వాడుకునే వినియోగదారులు ఇప్పటి వరకు 3రూపాయల 10 పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై వాళ్లంతా 4రూపాయల50 పైసలు చెల్లించాలి. అంటే తేడా 1.40 ఉంటుంది. 126 యూనిట్ల నుంచి 225 యూనిట్లకు విద్యుత్‌ ఛార్జీలు చెల్లించే వాళ్లు ఇప్పటి వరకు 4 రూపాయల 43పైసలు చెల్లించేవాళ్లు ఇకపై వాళ్లు 6 రూపాయలు చెల్లించాలి.

వినియోగదారులు 226 యూనిట్ల నుంచి 400 యూనిట్లు మధ్య వినియోగించే వినియోగదారులు ఇప్పటి వరకు 7 రూపాయల 59 పైసలు చెల్లించేవాళ్లు ఇకపై వాళ్లు 8 రూపాయల 75పైసలు చెల్లించాలి. 400 యూనిట్లపైగా వినియోగించే వాళ్లు 9 రూపాయల 20పైసలు చెల్లించేవాళ్లు. ఇకనుంచి 9రూపాయల 75పైసలు చెల్లించాల్సి ఉంటుందని తాజా టారిఫ్‌లో ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి వెల్లడించారు.

శ్లాబ్ (యూనిట్లు) ప్రస్తుత ధర (యూనిట్‌కు రూ.)  కొత్త ధర (యూనిట్‌కు రూ.) వ్యత్యాసం (యూనిట్‌కు రూ.)
0 - 30 1.45 1.90 0.45
31 - 75 2.09 3.00 0.91
76 - 125 3.10 4.50  1.40
126 - 225 4.43  6.00 1.57
226 - 400 7.59 8.75 1.16
400 పైగా  9.20 9.75 0.55

Also Read: Guntur: 3 నెలల చిన్నారిని 6 సార్లు అమ్మేశారు! అసలు సంగతి తెలిసి అవాక్కైన పోలీసులు

Also Read: Petrol-Diesel Price, 30 March: రోజురోజుకీ ఎగబాకిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు - నేడు మరీ దారుణం

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget