అన్వేషించండి

BJP Vishnu :టిప్పుసుల్తాన్ విగ్రహ స్థానంలో పటేల్ స్టాట్యూ - దమ్ముంటే ఆపాలని వైసీపీకి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ !

Tippu Statue Controversy : అనంతపురంలో టిప్పుసుల్తాన్ విగ్రహ వివాదం కొత్త మలుపు తిరిగింది. అదే ప్లేస్‌లో పటేల్ విగ్రహం పెడతామని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు.


BJP Vishnu On Tippu Statue :  అనంతపురం లో వైసీపీ  బీజేపీ మధ్య విగ్రహం విషయంలో రాజకీయ దుమారం రేగుతోంది.  అనంతపురం నగరంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని  అధికారులకు దరఖాస్తు  చేసుకున్నామని..  అధికారుల నుంచి అనుమతి రాలేదు కానీ..  ఇంతలో కొంతమంది వైకాపా నేతల ప్రోత్సాహంతో ఉద్దేశపూర్వకంగా టిప్పు విగ్రహం పెట్టడానికి భూమిపూజ చేశారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఆనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన..  వైసీపీ నాయకులకు ఒక ఛాలెంజ్ విసిరారు.  వల్లభాయ్ పటేల్, టిప్పు సుల్తాన్ విగ్రహాల విషయంలో ప్రజాభిప్రాయం తీసుకుందామని...  ఎవరి విగ్రహం కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 

టిప్పు సుల్తాన్ విగ్రహ శంకుస్థాప చేసిన చోటే పది రోజుల్లో పటేల్ విగ్రహం
 
కొంతమంది స్వార్థ రాజకీయల కోసం విగ్రహాల మీద రాజకీయం చేస్తున్నారని విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.  ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది చూస్తున్నారని..  ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో శాంతి భద్రతల ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా  వైసీపీ చేస్తోందని విమర్శించారు.  వైకాపా పార్టీ కేంద్ర కార్యాలయం సూచనతో చేస్తున్నారున్నారు.  10 రోజుల్లో  బీజేపి అదే స్థలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని సవాల్ చేశారు.  ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. 

వైసీపీ టిక్కెట్ కోసమే రాజకీయాలు 

 అనంతపురం అర్బన్ వైసీపీ టికెట్ కోసం విగ్రహాల వివాదం తెరమీదకు తెచ్చారని..  మీ టికెట్ పంచాయితీ తాడేపల్లి లో తేల్చుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  ప్రశాంతంగా ఉన్న అనంతపురం లో కాదన్నారు.  బీజేపీ పార్టీ తో చేతనైతే రాజకీయంగా తేల్చుకోండి , మా పార్టీ సిద్ధంగా ఉందన్నారు.  గతంలో ప్రొద్దుటూరు లో కూడా వైసీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలే చేసి విఫలమయ్యారని..టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టాలని ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిఘటించామన్నారు.   ఏపీలో ఎక్కడా లేని టిప్పు సుల్తాన్ విగ్రహం అనంతపురం లో ఎందుకు... కనీసం ఆయన పుట్టిన మైసూర్ లో కూడా లేదు కదా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఏపీలో కూడా బీజేపీ, జనసేన కూటమికి మంచి ఫలితాలు

 ఏపీ లో కూడా బీజేపీ, జనసేన కు మంచి ఫలితాలు వస్తాయి... మాకు వ్యూహం ఉంది దాని  ప్రకారం ముందుకెళ్తామని విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.   తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ-జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పని చేయడం రాజకీయ తప్పిదమన్నారు.  ఏపీ లో తెలుగు దేశం , కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్నట్లు  ప్రచారం చేస్తున్నారనన్నారు. బీజేపీ పొత్తుల అంశం..  మా పార్టీ పొత్తులు అంశం జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని..  తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసి, గాంధీ భవన్ లో టీడీపీ జెండా లో తిరిగిన తెలుగుదేశం ఎపీ లో బిజెపి పార్టీ తో ఎందుకు కలవాలి అనుకొంటారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.  ఈ ప్రశ్నకు చంచంద్రబాబు వారి పార్టీ సమాదానం చెచెప్పాలని..  రాజకీయాల్లో చివరి వరకు ఏమైనా జరగొచ్చన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
Embed widget