అన్వేషించండి

TDP : సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..

టీడీపీ నేత పట్టాభి "ఆ పదం"తో తిట్టారంటూ సీఎం జగన్ కూడా ఆరోపిస్తున్నారు. అయితే పట్టాభి సీఎంను పబ్జీ దొర అని మాత్రమే అన్నారని అసలు ఆ పదాన్ని సజ్జలను ఉద్దేశించి అన్నారని వీడియోలు విడుదల చేశారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసు అమర వీరు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పట్టాభి తనను బూతులు తిట్టారని ఓ పదం గురించి ప్రస్తావించారు. ఆ పదానికి అర్థం ఏమిటో కూడా విడమరిచి చెప్పారు. అది పత్రికా ప్రమాణాల ప్రకారం.. రాయలేని.. వినిపించలేని పదం. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా తిట్టారని చెప్పారు. తన తల్లిని అంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై రకరకాల స్పందనలు అటు రాజకీయాల్లో ఇటు నెటిజన్లలోనూ వస్తున్నాయి. 

Also Read : దాడుల్లో డీజీపీ పాత్ర - సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్ !

అయితే పట్టాభి ఆ పదాన్ని వాడింది పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించే కానీ ముఖ్యమంత్రిని కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని తాడేపల్లిలోని పబ్జిదొరగా అభివర్ణించారని గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది.  సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టాభి అలా మాట్లాడితే సీఎం జగన్ తననే అన్నారని తన తల్లిని కూడా రాజకీయ వివాదాల్లోకి తెస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. 

Also Read : పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు

పట్టాభి మాట్లాడిన పూర్తి ప్రెస్‌మీట్‌ వీడియో లింక్‌ను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఆ ప్రెస్‌మీట్ చూస్తే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎంను తిట్టారో లేదో తెలిసి పోతుందని అంటున్నారు. 

Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ? 

మరో వైపు ముఖ్యమంత్రినే తిట్టారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేశానికి గురయ్యారన్నారు. ముందు ముందు ఇలా తిడితే దాడులు జరుగుతాయని కూడా హెచ్చరించారు. అదే సమయంలో పట్టాభి తిట్టారంటూ ఆయనపై కేసులు కూడా నమోదు చేసి బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో.. ఈ ఘటన కేంద్రంగా రాజకీయం మరింత కాలం సాగే అవకాశం కనిపిస్తోంది. 

 Also Watch : https://www.youtube.com/watch?v=1bdSCKXqBm0&t=343s

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.